• Home » Ambati Rambabu

Ambati Rambabu

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.

AP Politics: మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!

AP Politics: మంత్రి అంబటికి సొంత అల్లుడు ఝలక్.. సంచలన వీడియో విడుదల..!

ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది అధికార వైసీపీ(YCP) నేతలు రోజుకొకరుగా చిక్కుల్లో పడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు.. సొంత ఇంట్లోంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పిఠాపురంలో(Pithapuram) కాపు నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సొంత కూతురే ఆయనపై తీవ్ర విమర్శలు చేయగా.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) వంతు వచ్చింది.

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

AP Elections: పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌ సంచాలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం ఆయన బీఆర్ అంబేద్కర్ కోనసిమ జిల్లాలో ప్రచారం చేశారు.

AP Politics: ఊరు చిన్నదే.. అందరూ రాజకీయ ఉద్ధండులే..

AP Politics: ఊరు చిన్నదే.. అందరూ రాజకీయ ఉద్ధండులే..

నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామం బందలాయి చెరువు(Bandalaicheruvu). పేరుకి చిన్నదే అయినా రాజకీయ చైతన్యానికి కొదవలేదు. అవనిగడ్డ(Avanigadda) శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం నుంచి దివంగత మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణరావు(Simhadri Satyanarayana Rao) వరుసగా మూడు సార్లు అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు

 Minister Ambati: సరుకు వదలకుంటే.. నీ అంతు తేలుస్తా!

Minister Ambati: సరుకు వదలకుంటే.. నీ అంతు తేలుస్తా!

‘వచ్చేది మా ప్రభుత్వమే. పట్టుకున్న మద్యాన్ని ఇచ్చేయండి. వాహనాన్ని వదిలి పెట్టండి. మా కార్యకర్తలపై కేసు పెట్టొద్దు’ అంటూ మంత్రి అంబటి రాంబాబు గురువారం సాయంత్రం సెబ్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావును బెదిరించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన బొప్పూడి షేక్‌ మస్తాన్‌వలి, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై కొమెరపూడి నుంచి బస్తాలో మద్యం సీసాలు తీసుకువస్తున్నారు.

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

Ambati Rambabu: సత్తెనపల్లిలో మంత్రి అంబటికి షాక్

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ సభ్యురాలు అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.

AP Politics: ‘చాయ్’ అమ్ముతున్న మంత్రి అంబటి రాంబాబు..!

AP Politics: ‘చాయ్’ అమ్ముతున్న మంత్రి అంబటి రాంబాబు..!

పల్నాడు, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు(AP Elections 2024) దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకులు తమలోని నట సార్వభౌములను నిద్రలేపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ(YSRCP) నాయకులు ప్రజల వద్దకు వెళ్లి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) టీ మాస్టర్‌గా దర్శనమిచ్చారు. సెంటర్‌ చూసి.. టీకొట్టులో టీ తయారు చేశారు. అంతేకాదు..

Ambati Rambabu : మంత్రి  అంబటి రాంబాబు హల్‌చల్..

Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబు హల్‌చల్..

పల్నాడు జిల్లా: సత్తెనపల్లి పురవీధుల్లో నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు హల్ చల్ చేశారు. ఆదివారం ఉదయాన్నే బుల్లెట్ బండిపై వీధుల్లో చక్కర్లు కొట్టారు.

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

AP Politics: తొలి ప్రకటనకే వారి ప్యాంట్లు తడిచిపోయాయ్.. వైసీపీ నేతలపై బోండా ఉమ ఫైర్..

టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma Maheshwar Rao). చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి(Tadepalle) ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ(YCP) మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి