Home » Amaravati farmers
రాజదాని అమరావతి రైతులు కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగపూట రైతలకు, కౌలు రైతులకు ఇవ్వాల్సిన కౌలు బకాయిలను ఖాతాల్లో జమచేస్తుండటంతో తమకు నిజమైన పండగంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజధాని కోసం పచ్చటి పంట పొలాలు త్యాగం చేసిన రైతుల కళ్లల్లో సంక్రాంతి కానుక వెలుగులు నింపుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..
సంక్రాంతి పండగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరువాడ అంతా ఏకమవుతుంది.
రేషన్ బియ్యం, ఇతర పీడీఎస్ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారానికి జారీ చేసే లైసెన్స్ల ప్రక్రియలో డిజిటల్ ఆన్లైన్ లైసెన్స్ విధానాన్ని వ్యవసాయ శాఖ తీసుకొస్తోంది.
CRDA: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నిర్మాణ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లకు తుది గడువు జనవరి 22 వ తేదీగా నిర్ణయించింది.
‘అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మే ప్రభుత్వం మాది.
జగన్ సర్కారు చేసిన పాపాలు రైతులకు శాపంగా, కూటమి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. నాడు నాలుగు దశల్లో 6,700 రెవెన్యూ గ్రామాల్లో అడ్డగోలుగా, హడావుడిగా చేసిన భూముల రీసర్వే ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టింది.
కర్నూలు, పత్తికొండ యార్డుల్లో టమాటా ధరలు పడిపోయినందున మార్కెటింగ్శాఖ కిలో రూ.8చొప్పున కొనుగోలు చేసి..
వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి..