• Home » Allu Arjun

Allu Arjun

Allu Arjun: ప్రతి వారం  స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు

Allu Arjun: ప్రతి వారం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు పెద్ద ఊరట లభించింది.

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊరట

Allu Arjun: అల్లు అర్జున్‌కు ఊరట

Allu Arjun: హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధనను కోర్టు మినాహాయించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో కోర్టు షరతు విధించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు.

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..

Allu Arjun: ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్‌ రియాక్షన్ ఇదే..

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు.

Allu Arjun: కిమ్స్ ఆస్పత్రికి రానున్న సినీ నటుడు అల్లు అర్జున్..

Allu Arjun: కిమ్స్ ఆస్పత్రికి రానున్న సినీ నటుడు అల్లు అర్జున్..

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి రానున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంటూ ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ఆయనకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.

High Court: ..వారి వల్లే సంధ్య థియేటర్‌ దుర్ఘటన

High Court: ..వారి వల్లే సంధ్య థియేటర్‌ దుర్ఘటన

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..

Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించాలంటే ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Allu Arjun: శ్రీతేజ్‌కు పరామర్శపై పునరాలోచించండి

Allu Arjun: శ్రీతేజ్‌కు పరామర్శపై పునరాలోచించండి

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించే విషయమై పునరాలోచించాలని హీరో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్‌ పోలీసులు నోటీసిచ్చారు. ఆయన రాకతో ఆస్పత్రి కార్యకలాపాలకు, ఇతర రోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు.

Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు..

Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు..

తెలంగాణ: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న శ్రీ తేజ్ పరామర్శించేందుకు రావొద్దంటూ ఆయనకు నోటీసులు అందించారు.

Hyderabad : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. అసలు విషయం ఏమిటంటే..

Hyderabad : నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్.. అసలు విషయం ఏమిటంటే..

సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ ..

Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట

పుష్ప2 బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ దగ్గర డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి

తాజా వార్తలు

మరిన్ని చదవండి