• Home » Akhilesh Yadav

Akhilesh Yadav

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

Loksabha Results: ఉద్దండులను మట్టికరిపించిన యువ నేతలు

లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార బీజేపీ కూటమి అతి కష్టం మీద మెజార్టీ మార్క్ చేరింది. బీజేపీ ధీమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. గత పార్లమెంట్ ఎన్నికల్లో 62 సీట్లు సాధించింది. ఈ సారి మాత్రం 33 సీట్లతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

Lok Sabah Polls 2024: ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు.. ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఇండియా కూటమికి ఛాన్స్..

Lok Sabah Polls 2024: ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు.. ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఇండియా కూటమికి ఛాన్స్..

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది.

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!

Lok Sabha Polls 2024: బీజేపీకి సవాల్‌గా మారిన సుల్తాన్‌పూర్.. అఖిలేష్ వ్యూహం ఫలిస్తుందా..!

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉండటం ఒకటైతే.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి నేతలు ఈ రాష్ట్రం నుంచి పోటీచేస్తుండటంతో యూపీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులే కాకుండా ఎంతోమంది ప్రముఖులు యూపీలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు.

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Elections: అఖిలేష్ ర్యాలీలో మళ్లీ తొక్కిసలాట.. కార్యకర్తల అత్యుత్సాహం

Lok Sabha Elections: అఖిలేష్ ర్యాలీలో మళ్లీ తొక్కిసలాట.. కార్యకర్తల అత్యుత్సాహం

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరమైన ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజంగఢ్‌ లో సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

Lok Sabha Polls 2024: రాహుల్ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు..

Lok Sabha Polls 2024: రాహుల్ సభలో తొక్కిసలాట.. పలువురికి గాయాలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ సభలో తొక్కిసలాట జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫుల్‌పూర్‌లో నిర్వహించిన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ హాజరయ్యారు. ఈ నేతలిద్దరూ వేదికపైకి చేరుకున్న తరువాత.. సభకు వచ్చిన జనం వేదికకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.

 Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే..  రామాలయంపైకి బుల్డోజర్‌!

Prime Minister Modi : కాంగ్రెస్‌, ఎస్పీ వస్తే.. రామాలయంపైకి బుల్డోజర్‌!

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయంపైకి బుల్డోజర్‌ను పంపుతాయని ప్రధాని మోదీ అన్నారు. బుల్డోజర్లను ఎక్కడ నడపాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ట్యూషన్‌ చెప్పించుకోవాలని సూచించారు.

UP: యూపీలో ఎవరిది పైచేయి?

UP: యూపీలో ఎవరిది పైచేయి?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.

Lok Sabha Elections: మోదీని సాగనంపడం ఖాయం.. అఖిలేష్‌తో సంయుక్త సమావేశంలో ఖర్గే

Lok Sabha Elections: మోదీని సాగనంపడం ఖాయం.. అఖిలేష్‌తో సంయుక్త సమావేశంలో ఖర్గే

'ఇండియా' కూటమి జూన్ 4న కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇంతవరకూ పూర్తయిన నాలుగు విడతల పోలింగ్‌‌లో విపక్ష కూటమి స్ట్రాంగ్ పొజిషన్‌లో నిలిచిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సాగనంపడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి