Home » Airport
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మద్యం మత్తులో ఓ ప్రయాణికురాలు హల్చల్ చేసింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను నిర్దిష్ట కాలపరిమితికి లోబడి సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్
శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది. విమానశ్రయ పరిధిలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ కోసం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో నిర్మాణం జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మూడో అంతస్తులో మంటలు..
రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి విమానాల్లో వచ్చే యాత్రికుల కోసం శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక సంస్థ సమాచార, రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.
లింగంపల్లి నుంచి రాజీవ్గాంధీ ఎయిర్పోర్టు(Lingampalli to Rajiv Gandhi Airport)కు ఆదివారం నుంచి పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ సి.వినోద్కుమార్ తెలిపారు.
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
దుబాయ్ నుంచి శంషాబాద్(Dubai to Shamshabad) ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు న్యూసెన్స్ చేశాడు. ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం పని కోసమని దుబాయ్ వెళ్లాడు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.