Home » Air Pollution
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.
ఢిల్లీతోపాటు దాని పరిధిలోని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. బుధవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీ కింద నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు స్వల్పంగా మెరుగుపడింది. అయితే ఏ మేరకు తగ్గింది, ఎంత స్థాయిలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఉదయం AQI స్థాయి 450కిపైగా నమోదైంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్య స్థాయికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించింది.
ఢిల్లీలో వరుసగా ఆరో రోజు కూడా గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలోనే ఉంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం కూడా పెరగడంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. విజిబులిటీ స్థాయులు దారుణంగా పడిపోతున్నాయి.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB), పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాల్గో దశ (GRAP-4) నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.