Home » Air india
ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ముంబై వెళ్తుండగా విమానంలో సాకేంతిక లోపం తలెత్తింది. సమస్యను ముందుగానే గుర్తించిన అధికారులు విమానాన్ని ఆపేశారు.
Air India Crash: డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే దాదాపు 12 శవాలను ఎయిర్ ఇండియా యూకేకు పంపినట్లు సమాచారం. ఆ శవాల అప్పగింతలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ప్రముఖ యూకే మీడియా దీనిపై ఓ కథనం ప్రచురించింది.
క్యాబిన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో లోపం తలెత్తడంతో ముందస్తు జాగ్రత్తగానే విమానాన్ని వెనక్కు మళ్లించామని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు.
మంగళవారం హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం
బోయింగ్ 787, 737 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ ఎఫ్సీఎస్ లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి ..
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..
ముంబై విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది...
అహ్మదాబాద్లో గత నెలలో బోయింగ్ డ్రీమ్లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు.