• Home » Air india

Air india

 Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..  విమానంలో 135 మంది ప్రయాణికులు

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Pokhran: యుద్ధ విమానం నుంచి జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’

Pokhran: యుద్ధ విమానం నుంచి జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’

భారత వైమానిక దళానికి చెందిన ఓ యుద్ధ విమానం(ఫైటర్‌ జెట్‌) నుంచి అనుకోకుండా జారిపడిన ‘ఎయిర్‌ స్టోర్‌’ తీవ్ర కలకలం రేపింది.

Attack: మహిళా ఎయిర్ హోస్టెస్‌పై దాడి.. స్పందించిన ఎయిర్ ఇండియా

Attack: మహిళా ఎయిర్ హోస్టెస్‌పై దాడి.. స్పందించిన ఎయిర్ ఇండియా

ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఓ ప్రముఖ హోటల్‌లో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి ఓ దుండగుడు వచ్చాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తి ఓ మహిళ గదిలోకి ప్రవేశించి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..

Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..

ముంబయి నుంచి లండన్‌కు బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన విమాన పైలట్.. ముంబయిలోని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని మళ్లీ వెనక్కి మళ్లించి.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు.

Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు

Bangladesh violence: ఢాకా నుంచి తిరిగొచ్చిన 205 మంది భారతీయులు

షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్‌ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!

Air India: టెల్ అవీవ్‌కు విమానాలు నిలిపివేత..!!

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా హత్యతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ స్పష్టం చేసింది. ప్రత్యక్ష దాడులకు దిగాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్‌ను వదలబోమని హమాస్ సంస్థ కూడా ప్రకటన చేసింది. హనియా మృతితో పశ్చిమాసియాలో పరిస్థితులు దిగజారే అవకాశం ఉంది.

MP Keshineni Shivnath : వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించండి

MP Keshineni Shivnath : వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభించండి

విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండే విధంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) విజ్ఞప్తి చేశారు

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

Delhi: ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్న గగన్‌యాన్‌ వ్యోమగామి

భారత తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు.. త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌ ) కు వెళ్లనున్నారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు.

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

Shamshabad : శంషాబాద్‌లో రెండో రోజూ.. 24 విమానాల రద్దు

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ‘బ్లూస్ర్కీన్‌ ఎర్రర్‌’ సమస్యకు పరిష్కారం లభించినా.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రెండో రోజు కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయమేర్పడింది. 24 దేశీయ విమానాలు రద్దయ్యాయి.

 Air India Passengers: రష్యాలో చిక్కుకున్న ప్రయాణికులు.. వారి కోసం బయలుదేరి విమానం

Air India Passengers: రష్యాలో చిక్కుకున్న ప్రయాణికులు.. వారి కోసం బయలుదేరి విమానం

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో విమానాన్ని రష్యాలోని క్రాస్నోయార్క్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి