• Home » AIIMS

AIIMS

Sitaram Yechury: అవయవాలు తీసి, ఎముకలు తొలగించి.. సీతారాం ఏచూరి శరీరాన్ని చివరికి..

Sitaram Yechury: అవయవాలు తీసి, ఎముకలు తొలగించి.. సీతారాం ఏచూరి శరీరాన్ని చివరికి..

సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు.

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి

Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి

వెన్నునొప్పి కారణంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు.

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు.

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రిషికేష్‌‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. ఎయిమ్స్ మెడికల్ టీమ్

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. ఎయిమ్స్ మెడికల్ టీమ్

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.

Narendra Modi: నేడు ప్రధాని మోదీచే సుదర్శన్ సేతు వంతెన, ఐదు కొత్త ఎయిమ్స్‌లు ప్రారంభం

Narendra Modi: నేడు ప్రధాని మోదీచే సుదర్శన్ సేతు వంతెన, ఐదు కొత్త ఎయిమ్స్‌లు ప్రారంభం

నేడు ప్రధాని మోదీ(Narendra Modi) గుజరాత్‌(gujarat)లోని ద్వారక పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతు వంతెనను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి