• Home » AICC

AICC

TS Politics: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. 20 నిమిషాల పాటు చర్చించిన విషయాలివే..?

TS Politics: సోనియాతో సీఎం రేవంత్ భేటీ.. 20 నిమిషాల పాటు చర్చించిన విషయాలివే..?

ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Sharmila: ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

Sharmila: ఏపీసీసీ కార్యాలయంలో సిద్ధమైన షర్మిల ఛాంబర్

విజయవాడ: ఏపీసీసీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిలకు ఏపీసీసీ కార్యాలయంలో ఛాంబర్ సిద్ధమైంది. అలాతే ఆంధ్రరత్న భవన్‌లో షర్మిలకు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు.

Congress: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీతో కాసేపట్లో భేటీ..!

Congress: ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోనియా గాంధీతో కాసేపట్లో భేటీ..!

సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం నాడు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీకి చేరుకున్నారు.

Congress: లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్

Congress: లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఏఐసీసీలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు.

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

Congress: 11న ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు

ఢిల్లీకి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ ( Congress ) కోఆర్డినేటర్లు గురువారం (రేపు) వెళ్లనున్నారు. రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా 539 నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 17 స్థానాలకు 14 మంది కోఆర్డినేటర్లు నియమించారు.

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

AICC: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించగా, అటు తెలంగాణలో 17 స్థానాలకు పార్లమెంట్ కో-ఆర్డినేటర్లను నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది.

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Gidugu Rudra Raju: వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్‌ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

 CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపటి క్రితమే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనున్నారు. ఢిల్లీలో అధికార నివాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు.

CM Revanth Reddy:  మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

CM Revanth Reddy: మల్లికార్జన ఖర్గేతో రేవంత్ భేటీ .. మరి కాసేపట్లో మంత్రుల శాఖలపై స్పష్టత..!

ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌‌ ( KC Venugopal ) తో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది.

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

Congress: ఏఐసీసీ అగ్ర నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ( Anumula Revant Reddy ) గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర ముఖ్య నేతలు వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి