Home » AI Technology
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ వినియోగించి సత్ఫలితాలు సాధించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాంకేతికతను ఎక్స్రే, ఈసీజీ విశ్లేషణకు ఉపయోగించడానికి కసరత్తు ప్రారంభించారు
Ghibli images: ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఘిబ్లీ స్టైల్ ఇమేజెస్ మెరుపులే. ఛాట్ జీపీటీ తీసుకొచ్చిన ఈ నయా ఇమేజ్ ఫీచర్ గురించే ఎక్కడ చూసినా చర్చ. ఇన్నాళ్లూ పెయిడ్ సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉన్న ఘిబ్లీ ఫీచర్ తాజాగా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం. మీరూ ఫ్రీగా ఘిబ్లీ ఇమేజ్ జనరేట్ చేసేయండిలా..
Grok 3: విడుదలైన నాటి నుంచే ఏఐ పవర్ ఏంటో చూపిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న గ్రోక్ 3లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీని పనితీరును చూసిన ఎవరైనా అద్భుతం అనకుండా ఉండలేరు. అదేంటంటే..
ప్రస్తుత ట్రెండ్ దృష్ట్యా ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే వచ్చే రెండేళ్లలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను నేర్పించనున్నట్లు నాస్కామ్ తెలిపింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర చూసే ఉంటారు. అందులో హీరో నేను ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే కనిపిస్తోంది.
ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి అత్యాధునిక టెక్నాలజీ సబ్జెక్టులు ఇకపై సాధారణ డిగ్రీలోని ఆర్ట్స్, కామర్స్, సోషల్ సైన్సెస్ విభాగాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మనం విఫలమవుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దిశగా ఒక స్పష్టమైన వ్యూహం అవసరమని చెప్పారు.
PM Modi At Paris AI Summit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ పారిస్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్లో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో కృత్రిమ మేధ వల్ల ప్రపంచానికి కలిగే ప్రయోజనాలు, అనర్థాలపై పలు విషయాలు మాట్లాడారు.