Home » Ahmedabad
వన్డే ప్రపంచకప్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్కు ఇప్పటి నుంచే అభిమానులు హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు బుక్ చేసుకునే బదులు ఆస్పత్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటే సరిపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
అహ్మదాబాద్ లోని దరియాపూర్ ప్రాంతంలో మంగళవారంనాడు జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్ర ముందుకు సాగుతుండగా ఓ భవంతి మూడో అంతస్తు బాల్కనీ కుప్పకూలడంతో 11 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
కొంత మంది చనువును అలుసుగా తీసుకుంటారు. మరికొందరు నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. స్నేహితుడే కదా? అని ఇంటికి తీసుకెళ్లాడా వ్యక్తి. ఆ ప్రబుద్ధుడు మాత్రం వక్రబుద్ధి చూపించాడు. అంతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటూ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL2023) 16వ సీజన్కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్..
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) మాజీ సారథి
నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో(Border-Gavaskar Trophy) ...
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్(Team India) పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తిరుగులేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా(Australia)తో
భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో
భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు(Ahmedabad Test) తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా(Australia) భారీ స్కోరు సాధించింది.