Home » Ahmedabad
Air India Plane Crash: ‘ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ మేడే ఎందుకు ఇచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కొద్దిసేపటికే ఎయిర్ పోర్టు సరిహద్దుల బయట విమానం కుప్పకూలింది.
భద్రతా విధానాలపై ఏవియేషన్ అధికారులను ఎంపీలు ప్రశ్నించారని, బీసీఏఎస్ తక్షణ ఆడిట్ జరపాలని పేర్కొన్నారని విశ్వసనీయ వర్గాల సమచారం. డీజీసీఏ పనితీరును కూడా ఎంపీలు ప్రశ్నించారు.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 241 మంది విమానంలో ఉండగా, 34 మంది విమానం దూసుకెళ్లిన చోట..
పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.
అహ్మదాబాద్ డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళుతున్న ఎయిరిండియా విమానం.. ఆకాశంలో అంతెత్తున ఎగురుతుండగా దాని తలుపు వద్ద ‘బుస్సు’ మంటూ చప్పుడు మొదలైంది.. అంతేకాదు ఆ తలుపు స్వల్పంగా వణుకుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద విషాదం జూన్ 12న అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలిసారి సమావేశమైంది. విమాన ప్రమాదానికి దారి తీసిన కారణాలపై చర్చించింది.