Home » Agriculture
53.80 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 45.67 లక్షల ఎకరాల్లోనే పైర్లు పడ్డాయి. నవంబరు నుంచి రబీ సీజన్ ప్రారంభమైనా ఇప్పటికీ 8లక్షల ఎకరాలు ఇంకా సాగులోకి రాలేదు
ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మిర్చి ధర రూ.11,781 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Business Ideas : సాధారణంగా ప్రతి రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య. పండించిన పంటను మార్కెట్ చేసుకోలేక పోవడం లేదా పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్ పడిపోవడం. దీనికి తోడు అకాల వర్షాల బాధలు ఉండనే ఉంటాయి. అందుకే ఏ పంట వేయాలా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. కానీ, వ్యవసాయదారులు ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు. పెద్దగా రిస్క్ లేకుండానే ఏటా రెట్టింపు లాభాలు అందుకోవచ్చు.
తవ్విన బోరుబావులపై తనిఖీలు నిర్వహించాలని వాటర్షెడ్ డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ క్వా లిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా.. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు..!
సింగిల్ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అన్నారు.