• Home » Agriculture

Agriculture

Crop Coverage: రబీ సాగు 85 శాతం

Crop Coverage: రబీ సాగు 85 శాతం

53.80 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 45.67 లక్షల ఎకరాల్లోనే పైర్లు పడ్డాయి. నవంబరు నుంచి రబీ సీజన్‌ ప్రారంభమైనా ఇప్పటికీ 8లక్షల ఎకరాలు ఇంకా సాగులోకి రాలేదు

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Govt : మిర్చి పూచీ మాదే

AP Govt : మిర్చి పూచీ మాదే

మిర్చి ధర రూ.11,781 కన్నా తక్కువ ఉంటే మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం కింద కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..

Business Ideas : సాధారణంగా ప్రతి రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య. పండించిన పంటను మార్కెట్ చేసుకోలేక పోవడం లేదా పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్ పడిపోవడం. దీనికి తోడు అకాల వర్షాల బాధలు ఉండనే ఉంటాయి. అందుకే ఏ పంట వేయాలా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. కానీ, వ్యవసాయదారులు ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు. పెద్దగా రిస్క్ లేకుండానే ఏటా రెట్టింపు లాభాలు అందుకోవచ్చు.

Water Shed Director : 2023-24 ‘జలకళ’ బోర్ల తనిఖీలకు ఆదేశాలు

Water Shed Director : 2023-24 ‘జలకళ’ బోర్ల తనిఖీలకు ఆదేశాలు

తవ్విన బోరుబావులపై తనిఖీలు నిర్వహించాలని వాటర్‌షెడ్‌ డైరెక్టర్‌ షణ్ముఖ్‌కుమార్‌ క్వా లిటీ కంట్రోల్‌ అధికారులను ఆదేశించారు.

Agricultural Dept : ఇంకా.. అదే విధేయత!

Agricultural Dept : ఇంకా.. అదే విధేయత!

రాష్ట్రంలో వైసీపీ పాలన ముగిసి ఆరు నెలలు దాటినా.. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు..!

Single window: సింగిల్‌ విండోలకు త్రిసభ్య కమిటీలు

Single window: సింగిల్‌ విండోలకు త్రిసభ్య కమిటీలు

సింగిల్‌ విండోలకు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలకు ఈ విషయమై సూచనలందడంతో.. త్రిసభ్య కమిటీకి అర్హుల పేర్లతో తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

Tummala: ఏఐఎఫ్‌ కింద రూ.4వేల కోట్లు ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ మౌలిక వసతుల నిధి(ఏఐఎఫ్‌) కింద 2025-26 సంవత్సరంలో రూ.4వేల కోట్లు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

Kodanda Reddy: తెలంగాణకు విత్తన చట్టం అవసరం

Kodanda Reddy: తెలంగాణకు విత్తన చట్టం అవసరం

తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి