• Home » Agriculture

Agriculture

Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం

Trump Tariffs Impact: ఎవ్వర్నీ వదలం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్ 2 నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. భారత్‌ ఎగుమతులపై ఈ నిర్ణయం ప్రభావం చూపించగలదు

agriculture: ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

agriculture: ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు

రైతులు అధునిక వ్యవసాయ పద్ద్ధతులు, యంత్రా లు ఉపయోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన సరోజినీ దేవి పేర్కొన్నారు. ఎస్సీ రైతులకు మంగళవారం ఆధునిక యంత్రాల వాడకంపై ఒక్క రోజు శిక్షణా తరగతులు కళాశాలో నిర్వహించారు.

Water Scarcity: పంటలు ఎండుతున్నాయ్‌..  నీళ్లివ్వండి

Water Scarcity: పంటలు ఎండుతున్నాయ్‌.. నీళ్లివ్వండి

వేసవి తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాక ముందే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు.

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

Minister Achenna Naidu : మే నుంచి అన్నదాత సుఖీభవ

రైతులకు ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం కింద ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మే నెలలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

 Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

Goptipati Ravi Kumar: వేసవిలో ‘కోతలు’ వద్దు

వేసవిలోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలి. గృహ, పారిశ్రామిక, వ్యాపారవర్గాలకూ నిరంతరాయంగా విద్యుత్‌ అందించాలి’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

Crop Coverage: రబీ సాగు 85 శాతం

Crop Coverage: రబీ సాగు 85 శాతం

53.80 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 45.67 లక్షల ఎకరాల్లోనే పైర్లు పడ్డాయి. నవంబరు నుంచి రబీ సీజన్‌ ప్రారంభమైనా ఇప్పటికీ 8లక్షల ఎకరాలు ఇంకా సాగులోకి రాలేదు

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

AP Govt: సన్నరకాల వరి సాగుకు ప్రోత్సాహం

ముతక రకాలు, గింజ లావు రకాలు అమ్ముడుపోక, ఎగుమతి కాక, పౌరసరఫరాల ద్వారా పంపిణీ చేసినా ప్రజలు తినక సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Govt : మిర్చి పూచీ మాదే

AP Govt : మిర్చి పూచీ మాదే

మిర్చి ధర రూ.11,781 కన్నా తక్కువ ఉంటే మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం కింద కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

CM Chandrababu : కొంచెమైనా బాధ్యత ఉండొద్దా?

అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయనివారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారంటూ మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..

Business Ideas : ఈ పంట ఒక్కసారి వేస్తే చాలు.. రిస్క్ ఉండదు.. ఏడాది పొడుగునా రెట్టింపు లాభాలు..

Business Ideas : సాధారణంగా ప్రతి రైతు ఎదుర్కొనే ప్రధాన సమస్య. పండించిన పంటను మార్కెట్ చేసుకోలేక పోవడం లేదా పంట చేతికొచ్చే సమయానికి డిమాండ్ పడిపోవడం. దీనికి తోడు అకాల వర్షాల బాధలు ఉండనే ఉంటాయి. అందుకే ఏ పంట వేయాలా అనే సందేహం ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. కానీ, వ్యవసాయదారులు ఒక్కసారి ఈ పంట వేస్తే చాలు. పెద్దగా రిస్క్ లేకుండానే ఏటా రెట్టింపు లాభాలు అందుకోవచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి