• Home » Agriculture

Agriculture

దిగుబడి పెరిగి.. ధర తగ్గి..

దిగుబడి పెరిగి.. ధర తగ్గి..

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది.

మక్కలు క్వింటా రూ.2,430

మక్కలు క్వింటా రూ.2,430

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కజొన్నలకు ఎన్నడూ లేనంత ధరలు పలికాయి.

ఆయిల్‌ పామ్‌తో కాసుల వర్షం

ఆయిల్‌ పామ్‌తో కాసుల వర్షం

ఓ వైపు ప్రకృతి, మరో వైపు దళారుల ధరలు రైతులను నట్టేట ముంచుతున్న సమయంలో తాను ఆదుకుంటానంటూ ఆయిల్‌పామ్‌ పంట తెరపైకి వచ్చింది.

7 రకాలకే బోనస్..

7 రకాలకే బోనస్..

సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతు లకు బోనస్‌ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ సీజన్‌ నుంచి ఏడు రకాల సన్నాలను సాగు చేస్తేనే బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది.

Tomato: టమోటా ధరల పతనం

Tomato: టమోటా ధరల పతనం

పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు బులియన్‌ మార్కెట్‌ను తలపిస్తోంది. ఆదివారం స్వల్పంగా పెరిగి రూ.220కి చేరింది.

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి తుమ్మల

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి తుమ్మల

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.

రైతులకు గుడ్‌న్యూస్.. జూన్ 20న ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల

రైతులకు గుడ్‌న్యూస్.. జూన్ 20న ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల

అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

రికార్డు స్థాయిలో ధాన్యం ధర

మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు.

ఫీడ్ ధరల పెంపు ఇక కుదరదు.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: మంత్రి అచ్చెన్నాయుడు

ఫీడ్ ధరల పెంపు ఇక కుదరదు.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: మంత్రి అచ్చెన్నాయుడు

అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి