• Home » Agriculture

Agriculture

Loan Waiver: 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి!

Loan Waiver: 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి!

రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేసింది. తొలి విడతలో లక్ష వరకు, రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో రూ. 2 లక్షల వరకున్న బకాయిలను మాఫీచేసింది.

Rajiv Arrest: జోగీ రమేష్ కుమారుడు రాజీవ్‌ అరెస్ట్..

Rajiv Arrest: జోగీ రమేష్ కుమారుడు రాజీవ్‌ అరెస్ట్..

అమరావతి: అగ్రిగోల్డ్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరి కొందరు నిందితులు ఉన్నారు. వారి వివరాలు..1. జోగి రాజీవ్, 2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు, 3. అడుసుమిల్లి మోహన రంగ దాసు, 4. వెంకట సీతామహాలక్ష్మీ, 5. సర్వేయర్ దేదీప్య 6. మండల సర్వేయర్ రమేశ్, 7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్, 8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో ( MRO) జాహ్నవి, 9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.

PM Modi : 109 రకాల కొత్త వంగడాలు విడుదల

PM Modi : 109 రకాల కొత్త వంగడాలు విడుదల

ఏ రకమైన వాతావరణాన్నయినా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే 109 రకాల కొత్త వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు.

Narendra Modi: నేడు రైతులకు శుభవార్త తెలుపనున్న ప్రధాని మోదీ

Narendra Modi: నేడు రైతులకు శుభవార్త తెలుపనున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) నేడు (ఆగస్టు 11న) రైతులకు శుభవార్త చెప్పనున్నారు. ఢిల్లీ(delhi)లోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో అధిక దిగుబడినిచ్చే 109 రకాల పంటల వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

Krishnachandra Patra : దేశంలో మొట్టమొదటి రైస్‌ ఏటీఎం

Krishnachandra Patra : దేశంలో మొట్టమొదటి రైస్‌ ఏటీఎం

దేశంలోనే మొట్టమొదటి ’రైస్‌ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.

Loan Waiver: మూడో విడత రుణ మాఫీకి నిధులు సిద్ధం!

Loan Waiver: మూడో విడత రుణ మాఫీకి నిధులు సిద్ధం!

నిర్దేశిత గడువుకల్లా రుణ మాఫీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న రాష్ట్ర సర్కారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంపై దృష్టిసారించింది.

Water Allocation: కాళేశ్వరం కింద 98,570 ఎకరాలకు సాగునీరు

Water Allocation: కాళేశ్వరం కింద 98,570 ఎకరాలకు సాగునీరు

ప్రస్తుత ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Crop Loan Waiver: 30 వేల రైతుల ఖాతాల్లో సమస్యలు!

Crop Loan Waiver: 30 వేల రైతుల ఖాతాల్లో సమస్యలు!

పంట రుణమాఫీ పథకం అమలు సమయంలో 30వేల రైతుల ఖాతాల్లో సమస్యలు గుర్తించామని టెస్కాబ్‌(తెలంగాణ స్టేట్‌ కో- అపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు) ఎండీ డాక్టర్‌ బి.గోపి తెలిపారు.

Agricultural Loans: రైతన్నకు గడువు!

Agricultural Loans: రైతన్నకు గడువు!

రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.

AGRICULTURE : వరినాట్లలో రైతులు బిజీ బిజీ

AGRICULTURE : వరినాట్లలో రైతులు బిజీ బిజీ

మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్ల కింద వరిసాగుచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుకింద రైతు బీపీటీ, సోనామసూరీ తదితర రకాల పైర్లు వేశారు. పొలాలను దుక్కి దున్నడం, వరినాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వారంలో వర్షాలు బాగా కురిస్తే తొలకరి వ రినాట్లు మరింత వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి