Home » Adani Group
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ(Gautam Adani) వేతనం(salary) ఎంతో తెలుసా. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదానీ రూ. 9.26 కోట్ల మొత్తాన్ని వేతనంగా తీసుకున్నారు. ఇది ఇతర ప్రత్యర్థి వ్యాపారవేత్తల కంటే చాలా తక్కువ కావడం విశేషం.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినప్పుడు జూన్ 3 ట్రేడింగ్ సెషన్లో అదానీ గ్రూప్(Adani Group) అన్ని షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో అదానీ పవర్ షేర్లు దాదాపు 16 శాతం పెరిగాయి. దీంతో ఈ కంపెనీ గ్రూప్లోని ఇతర కంపెనీల షేర్లు కూడా పెరగడంతో గౌతమ్ అదానీ నికర విలువలో భారీ జంప్ జరిగింది.
పేటీఎం(Paytm)లో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్(Adani Group) సిద్ధమైందని ఇటివల వచ్చిన వార్తల్లో నిజం లేదని Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ(vijay shekhar sharma) స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు.
హిండెన్బర్గ్ నివేదిక తర్వాత భారీగా పడిపోయిన అదానీ షేర్లు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల మద్దతుతో పుంజుకొని మునపటిస్థాయికి చేరిన తరుణంలో మళ్లీ ఆ సంస్థపై పాత అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. సంఘటిత నేరాలు,
అదానీ పోర్ట్స్(Adani Ports), స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) తన నాలుగో త్రైమాసిక FY24 ఫలితాలను మే 2న విడుదల చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 76 శాతం పెరిగి రూ.2,040 కోట్లకు చేరుకుంది.
Andhrapradesh: మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు అదానీకి అప్పగించటం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు.
‘అదానీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను సైతం తుంగులో తొక్కుతోంది. మన్యంలో జలాశయాల నుంచి నీటిని ఎత్తిపోస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేసి నిల్వచేసే ప్రాజెక్టులను చట్ట విరుద్ధంగా అదానీ (Adani) పవర్ సంస్థలకు కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలను రూపొందించి అనేక రాయితీలతో ఆయా విద్యుత్ సంస్థలకు ప్రాజెక్టులు కట్టబెడుతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. దేశంలో అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తలు. ఇద్దరూ గుజరాతీలు. ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు...
ఆసియాలో అత్యధిక మంది కుబేరులు నివసిస్తున్న నగరాల్లో బీజింగ్ను వెనక్కి నెట్టి ముంబై అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం.. ముంబైలో 92 మంది...