• Home » ABN Andhrajyothy

ABN Andhrajyothy

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు: సీఎం రేవంత్‌రెడ్డి

డిసెంబర్‌ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

Watch Video: ఈమె మనిషా... రాక్షసా.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..

జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లో పూర్ణిమా స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం

Kavitha: జాగృతి జనంబాట యాత్రపై కవిత మరో కీలక నిర్ణయం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్రను డిసెంబర్ 4వ తేదీ నుంచి కొనసాగించనున్నారు. అక్టోబర్ 25వ తేదీన నిజామాబాద్‌లో కవిత జనంబాట యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

KTR: రాహుల్ గాంధీకి కేటీఆర్ సంచలన లేఖ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్.

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..

సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..

Students Funny Video: అంబులెన్స్ ఏం చేస్తుంది.. అన్న ప్రశ్నకు పిల్లాడి సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

Students Funny Video: అంబులెన్స్ ఏం చేస్తుంది.. అన్న ప్రశ్నకు పిల్లాడి సమాధానం చూస్తే.. పగలబడి నవ్వాల్సిందే..

ఓ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంతలో ఆ టీచర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగాడు. అంబులెన్స్ ఏం చేస్తుందో.. మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ అడిగాడు. దీంతో వారిలో ఓ విద్యార్థి.. నేను చెబుతా సార్.. అని చేయి పైకి ఎత్తుతాడు. చివరికి అతను చెప్పిన సమాధానం విని అంతా పగలబడి నవ్వుకున్నారు..

Virat Kohli Century: కోహ్లీ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్

Virat Kohli Century: కోహ్లీ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది.

Penchalayya case: పెంచలయ్య హత్య కేసు.. అరవ కామాక్షి అరెస్ట్

Penchalayya case: పెంచలయ్య హత్య కేసు.. అరవ కామాక్షి అరెస్ట్

సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుఫాను.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి