• Home » ABN Andhrajyothy Effect

ABN Andhrajyothy Effect

Nellore: ABN ఎఫెక్ట్.. కుట్రలు చేసిన వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయారుగా..

Nellore: ABN ఎఫెక్ట్.. కుట్రలు చేసిన వైసీపీ నేతలు అడ్డంగా బుక్కయారుగా..

తుమ్మలపెంటలో జల్ జీవన్ శిలాఫలకాన్ని కూటమి పార్టీల నేతలే కూలదోశారంటూ వైసీపీ విషప్రచారం చేసింది. ప్రజల్లో చిచ్చు రేపేందుకు కుటిల యత్నాలకు పాల్పడింది. ABN కథనంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Uttam Kumar Reddy: సింగూరు డ్యామ్‌ రక్షణకు చర్యలు తీసుకోండి

Uttam Kumar Reddy: సింగూరు డ్యామ్‌ రక్షణకు చర్యలు తీసుకోండి

సింగూరు కట్ట రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ప్రమాదంలో సింగూరు రిజర్వాయర్‌’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి స్పందించారు.

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి ‘దారి’ వచ్చింది!

Uppal Cricket Stadium: ఉప్పల్‌ స్టేడియానికి ‘దారి’ వచ్చింది!

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియానికి దారి తిరిగొచ్చింది. మైదానం గేట్లను మూసివేస్తూ ప్రహరీ నిర్మించడంపై ‘ఉప్పల్‌ స్టేడియానికి దారేదీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కదిలివచ్చాయి.

Rayachoti Terrorists Arrest: రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

Rayachoti Terrorists Arrest: రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్ట్ చేశామని చెప్పారు.

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త ప్రాజెక్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త ప్రాజెక్ట్‌‌కు గ్రీన్ సిగ్నల్

ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

N Ramchander Rao: రాష్ట్రంలో అధికారమే లక్ష్యం!

N Ramchander Rao: రాష్ట్రంలో అధికారమే లక్ష్యం!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలే తమ తొలి లక్ష్యమని బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడు నారపరాజు రాంచందర్‌రావు చెప్పారు.

IRCTC: అదిరిపోయే ప్యాకేజీ.. రూ. 14 వేలకే కేరళ టూర్..

IRCTC: అదిరిపోయే ప్యాకేజీ.. రూ. 14 వేలకే కేరళ టూర్..

కేరళ అంటేనే ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి కేరళ వేళ్లేందుకు యాత్రికుకు ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.

Aksharam Andaga Program: ప్రజా సమస్యల పరిష్కారమే  ఆంధ్రజ్యోతి అజెండా

Aksharam Andaga Program: ప్రజా సమస్యల పరిష్కారమే ఆంధ్రజ్యోతి అజెండా

ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్‌లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవ్వడంపై కేసీఆర్ కీలక నిర్ణయం

కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

Sajjala Ramakrishna Reddy: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం కొరడా

Sajjala Ramakrishna Reddy: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం కొరడా

Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి