• Home » AAP

AAP

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం

నువ్వా-నేనా అనే రీతిలో 'ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల' యుద్ధం ముగిసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి. మరోవైపు.. పోలింగ్ ముగిసిన క్షణాల్లోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలయ్యాయి.

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే

Delhi ExitPolls: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఢిల్లీ పీఠం ఎవరిదంటే

ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..

Delhi Results: ఆ మూడు నియోజకవర్గాలే కీలకం.. ఎవరూ ఓడినా అంతే సంగతులు..

Delhi Results: ఆ మూడు నియోజకవర్గాలే కీలకం.. ఎవరూ ఓడినా అంతే సంగతులు..

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. అందరి దృష్టి మూడే మూడు నియోజకవర్గాలపై నెలకొంది. ఆప్ నుంచి ముగ్గురు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో ఆ మూడు నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.

Delhi Result: కొద్దిగంటల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. కేకే సర్వే ఏం చెప్పబోతుంది

Delhi Result: కొద్దిగంటల్లో ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్.. కేకే సర్వే ఏం చెప్పబోతుంది

ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించబోతున్నాయి. ఈ సంస్థల అంచనా ఎలా ఉండబోతుంది.. కేకే సర్వే ఎలాంటి అంచనాలు ఇవ్వబోతుంది..

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్

దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.

BJP Leader Vishnu Vardhan Reddy : ఢిల్లీలో ఆప్‌ది ముగిసిన అధ్యాయం

BJP Leader Vishnu Vardhan Reddy : ఢిల్లీలో ఆప్‌ది ముగిసిన అధ్యాయం

ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీది ఇక ముగిసిన అధ్యాయమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

Delhi Assembly Elections: ఆప్ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పేసిన కేజ్రీవాల్

Delhi Assembly Elections: ఆప్ ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పేసిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మహిళలు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకుంటే మరిన్ని సీట్లు తథ్యమని చెప్పారు.

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

CM Chandrababu : ఢిల్లీని భ్రష్టుపట్టించారు

1995లో హైదరాబాద్‌ ఎలా ఉండేదో ఆ పరిస్థితి నేడు ఢిల్లీ ఉందన్నారు. ఆదివారం ఢిల్లీలోని షహదారా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున....

Delhi Assembly Elections: కమలం గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు

Delhi Assembly Elections: కమలం గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు

ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు.

Delhi Assembly Elections: ఆప్‌కు షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా

Delhi Assembly Elections: ఆప్‌కు షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా

టిక్కెట్లు ఇవ్వకపోవడం, పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతుండగా, వీరి తదుపరి చర్యపై కూడా చర్చ జరుగుతోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి