Home » Aadhaar
పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్ కార్డును ఆధార్ కార్డ్తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.
ఆధార్ కార్డుల్లో సమాచారం అప్డేట్ చేసే విషయమై సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రసారమవుతున్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) తెలిపింది. పదేళ్ల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డుల్లోని వివరాలను
దేశవ్యాప్తంగా జూన్ 1నుంచి అనేక నిబంధనలు(Rules changing from June 1) మారబోతున్నాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలి.
పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్ నంబర్ని ఆధార్తో లింక్ చేసుకోవాలి. లేదంటే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఉద్యోగులు, సంస్థలో పని చేస్తున్న కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి.
పాస్పోర్ట్ దరఖాస్తు వరకు ఇలా ఎక్కడైనా ఆధార్ తప్పనిసరి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ ఉపయోగిస్తుండటం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది.
పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఆధార్ కార్డు పోతే తిరిగి పొందడానికి నెట్ సెంటర్లకు వెళ్లి డబ్బులు వృథా చేసుకుంటారు. ఫోన్లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. ఫోన్లో ఈ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
ఎలాగైతే మనకు ‘ఆధార్’ అనే గుర్తింపు కార్డ్ ఉందో.. ఇప్పుడు కుక్కలకూ ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో.. 100 కుక్కలకు ఈ కార్డ్లను జారీ చేయడం జరిగింది. అయినా.. కుక్కలకు ఆధార్ కార్డ్ ఎందుకు?
ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డ్(Aadhaar card) అత్యంత కీలక కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ లేకుండా పలు రకాల స్కీమ్స్ సహా అనేక పనులు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును తప్పులు లేకుండా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని చెప్పవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే మీరు ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే వెంటనే ఉపయోగించుకోండి. అది ఎలాగే ఇప్పుడు చుద్దాం.
ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇకపై మీ ఇంటి దగ్గరే క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. బ్యాంకులు(banks), ఏటీఎంల(atms) నుంచి డబ్బు విత్డ్రా చేయడం పాత ట్రెండ్. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(India Post Payments Bank) ద్వారా ఆన్లైన్ ఆధార్(Aadhaar ATM) ATM (AePS) సేవను పొందడం ద్వారా మీరు ఇంటి వద్దనే సులభంగా నగదును తీసుకోవచ్చు.