• Home » 2024 Lok Sabha Elections

2024 Lok Sabha Elections

Loksabha Polls: కంగనా రనౌత్‌‌పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి పోటీ

Loksabha Polls: కంగనా రనౌత్‌‌పై హిమాచల్ ప్రదేశ్ మంత్రి పోటీ

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్‌ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు

Priyanka Gandhi: నిశ్శబ్దం, త్యాగం మా విశ్వాసానికి ప్రతీక.. బీజేపీపై ప్రియాంక గాంధీ నిప్పులు

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్‌ రామ్ నగర్‌లో ప్రియాంక శనివారం నాడు ప్రచారం చేశారు. త్యాగం గురించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. బీజేపీలో ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకుండా ప్రియాంక విమర్శలు చేశారు. దేశం కోసం ఎంత చేసినా సరే తమ కుటుంబాన్ని అవమానిస్తారని మండిపడ్డారు.

Lok Sabha Polls: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రోజే మేనిఫెస్టో విడుదల.. ప్రత్యేకత ఏమిటంటే..?

Lok Sabha Polls: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రోజే మేనిఫెస్టో విడుదల.. ప్రత్యేకత ఏమిటంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్ 400 చేరుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సంకల్ప్ సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనిని ఈనెల14 తేదీన ..

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?

Mallikarjuna Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్.. అసలేమైందంటే?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. నేతలు తమ మాటలకు మరింత పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించడం కోసం రకరకాల హామీలు ఇస్తూనే.. ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతివిమర్శలతో వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

Loksabha Polls: లోక్ సభ బరిలో ఇందిరా హత్య నిందితుడి కుమారుడు.. ఎక్కడినుంచి అంటే..?

లోక్ సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. పార్టీ టికెట్ లభించకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. బరిలో నిలిచిన వారిలో నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హతమార్చిన నిందితుడు బియంత్ సింగ్ కుమారుడు సరబ్ జిత్ సింగ్ ఖాల్సా కూడా పోటీలో ఉన్నారు.

PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ

PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ

విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉంటే శత్రువులకు అవకాశంగా మారుతోందని గుర్తుచేశారు. ఉగ్రవాద సామ్రాజ్యం బలపడుతోందని వివరించారు. అలాంటి పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. గత యూపీఏ హయాంలో నెలకొన్న పరిస్థితులను గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పేకలిస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గురువారం నాడు రిషికేష్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

PM Modi: అమెరికాలో ఎన్ఆర్ఐల ప్రచారం.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని నినాదాలు

PM Modi: అమెరికాలో ఎన్ఆర్ఐల ప్రచారం.. మూడోసారి మోదీ ప్రధాని కావాలని నినాదాలు

దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రచార హోరు కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్ఆర్ఐలో జోరుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎన్ఆర్ఐలు ప్రచారం చేస్తున్నారు.

TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని గుర్తుచేశారు. ఆ పార్టీ బలం 104 మంది ఎమ్మెల్యేల నుంచి ఆ సంఖ్య 39కి చేరిందని ఉత్తమ్ కుమార్ గుర్తుచేశారు.

Karnataka: కాంగ్రెస్‌లో అసమ్మతి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు

Karnataka: కాంగ్రెస్‌లో అసమ్మతి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తిరుగుబాటు

లోక్ సభ ఎన్నికల టికెట్ల కేటాయింపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రేపింది. మంత్రి కేహెచ్ మునియప్ప కుటుంబ సభ్యులకు కోలార్ లోక్ సభ టికెట్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునియప్ప కుటుంబానికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు.

Loksabha Polls: విష సర్పాన్ని నమ్మొచ్చు బీజేపీని విశ్వసించలేం.. దీదీ నిప్పులు

Loksabha Polls: విష సర్పాన్ని నమ్మొచ్చు బీజేపీని విశ్వసించలేం.. దీదీ నిప్పులు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీ అధినేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌ కూచ్ బెహర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా విమర్శలు చేశారు. అందుకు దీదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి