Home » National
పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కొన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టనుంది. సీఏఏ అమలు, పౌరసత్వ సవరణ నిబంధనలు 2024పై 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈ రోజు విచారణ జరగనుంది.
ఓ వైపు లోక్సభ ఎన్నికలు, మరో వైపు వేసవి ఎండలు అధికం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభాన్ని మరి కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని పాఠశాలల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, సీనియర్ లీడర్ రోహన్ గుప్తా పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అహ్మదాబాద్ ఈస్ట్ లోక్ సభ నుంచి రోహన్ గుప్తా బరిలోకి దిగాల్సి ఉంది. తాను పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.
National: రాష్ట్రంలో మావోయిస్టులకు ఊహించని రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. చనిపోయిన నలుగురు నక్సల్ కమాండర్లపై రూ.36 లక్షల రివార్డు ఉంది. ఈరోజు (మంగళవారం) ఉదయం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్సబీఐ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. బాండ్లకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించి తీరాల్సిందేనని.. ఎంపిక చేసిన అరకొర సమాచారం ఇస్తే కుదరదని తేల్చిచెప్పింది. ఈసారి ఇచ్చే వివరాల్లో.. బాండ్లను కొన్నవారికి, వాటిని
బిహార్లో ఎన్డీయే కూటమి పార్టీల మధ్య లోక్సభ సీట్ల పంపకాలు సోమవారం ఖరారయ్యాయి. బీజేపీ 17 స్థానాల్లో, నితిశ్ కుమార్ పార్టీ జేడీయూ 16 చోట్ల పోటీ చేయనున్నాయి. ఇక ఎన్డీయేలో
దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఏడాది పాటు యూరియాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ‘ఇండియా పొటాష్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ప్రభుత్వ అకౌంట్ ద్వారా యూరియా దిగుమతులు
అఫ్ఘానిస్థాన్పై పాకిస్థాన్ సైన్యం సోమవారం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పాకిస్థాన్ నగరాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులపై
తనకు రెండేళ్ల వయస్సున్నప్పుడు నాయనమ్మ స్నానం చేయిస్తున్న ఫొటోను ఓ వ్యక్తి గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేశాడు. ఫొటోలో బాలుడు నగ్నంగా ఉండటంతో దాన్ని ‘‘చిన్న పిల్లలపై వేధింపు’’గా భావించిన గూగుల్