సిరిపురంలో ఉండే రాజారాం అనే యువకుడికి చదువు మీద కానీ మరే ఇతర పని మీద కానీ పెద్దగా ఆసక్తిలేదు. అతని స్నేహితులంతా ఏదో ఒక వృత్తిలో స్థిరపడి వివాహాలు చేసుకుని, కుటుంబాలతో జీవనం గడపసాగారు. రాజారాం తన తండ్రి వత్తకు వెళ్లి, తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు.
ఒక ఊరిలో వీరయ్య, రాజయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. వీరయ్య ఎల్లపుడూ అందరి తప్పులుసరిదిద్దుతూ., సలహాలు చెబుతూ ఉండేవాడు.
ఒక అడవిలో సింహం పులి, కలిసిమెలిసి ఉండేవి. ఒక వేసవిలో వాటికి వారం రోజులపాటు ఆహారం దొరకలేదు. అవి రెండు ఆకలితో నకనకలాడిపోయాయి. ఆ సమయంలో వాటికి ఒక జింక కనిపించింది. అపుడు సింహం పులితో.. మిత్రమా మనిద్దరం ఎవరికి వారే వేటాడితే జంతువులు
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది. ఆ గ్రామంలో ఒక వర్తకుడు రామయ్య
అవంతీపురాన్ని పరిపాలించే రాజమహేంద్రవర్మకు చదరంగం అంటే ఇష్టం. దాంతో ఎక్కువ సమయం ఆ ఆట ఆడుతూ గడిపేవాడు
ఫ్రాన్స్లో ఒక రోడ్డును రోజుకు రెండు సార్లు మాత్రమే తెరుస్తారు
పులుల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది? ఒక దానితో మరొకటి ఎలా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి?
వీరభద్ర పురం పక్కనున్న అడవిలో ఉన్న చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో ఉండే చేపలన్నిటినీ అది తింటూ ఉండేది. అదే చెరువులో నివసించే పీతకు ఈ మొసలికి మంచి స్నేహం.
ఒక ఊరిలో ఒక జంట నివసిస్తూ ఉండేవారు. వారిద్దరికీ అమితమైన కోరికలు, ఆశలు ఉండేవి. ‘‘దేవుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తే బావుండును’’ అనుకొనేవారు. వారికి ఒకే సంతానం. భర్త అప్పుడప్పుడు సరదాగా- ‘‘మన పిల్లవాడికి మీసాలు వచ్చిన తర్వాత
అనగనగా ఒక అడవిలో రాణి అనే పేరు గల కాకి ఉండేది. దానికి ఆ అడవిలో ఆడుకోవ డానికి బోలెడు మంది స్నేహితులు ఉండే వారు. ఒక రోజు ఆ కాకి సరస్సు దగ్గర ఒక హంసను చూసింది. ఆ హంస ఎంతో అందంగా ఉందని అనిపించింది. అదే మాట హంసతో చెప్పింది. అప్పుడు హంస- ‘‘ ఆ చెట్టు మీద ఉండే చిలుకను చూసే దాకా నేను కూడా నేనే అందరికంటే అందమైన దాన్ని అనుకుంటూ వచ్చాను.