రాళ్లల్లో కలిసిపోయినట్లుండే.. చూడగానే రాయిలా కనిపించే ఈ చేపను ‘స్టోన్ ఫిష్’ అని పిలుస్తారు.
వందన గిరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పాలించే వాడు అతనికి చాలా ముక్కోపి అని పేరుండేది. అతని దగ్గర ధర్మయ్య అనే వంటవాడు ఉండేవాడు.
కృష్ణా పురంలో ఉండే కేశవానంద అనేస్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి, స్వామీ, నాకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను . ఎవరిని చూసినా చిరాకుగా ఉంటుంది నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి
ముకుందాపురంలో రాజయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతనికి రాము అనే కొడుకు ఉన్నాడు. రాము మంచివాడే కానీ, అతనికి కోపం ఎక్కువ. అయిన దానికి, కాని దానికి తన తండ్రి దగ్గర పనిచేసే నౌకర్ల మీద కోప్పడుతూ ఉండేవాడు తరువాతి రో
అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది. అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది. అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించిన గుహలోకి వెళ్లి తల దాచుకుంది.
ఒక ఊరిలో ధర్మారాయుడు అనే గ్రామాధికారి ఉండేవాడు గ్రామంలో వచ్చే చిన్నా పెద్దా తగాదాలలో అతను మంచి న్యాయమైన తీర్పులు చెబుతాడని చుట్టుపక్కల అతనికి మంచి పేరుండేది.
అక్బర్ చక్రవర్తికి రోజూ నిద్ర పోయే ముందు తన వేళ్లకున్న ఉంగరాలు తీసి, పక్కనున్న బల్ల మీద ఉంచి తెల్లారిన తరువాత మరలా వాటిని తీసి అలంకరించుకోవడం అలవాటుగా ఉండేది.
రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
ఒక అడవిలోని చెరువులో ఉండే మొసలికి చాలా రోజులుగా అదే చెరువులోని చేపలను తినీతినీ విసుగు పుట్టింది. వేరే ఏదైనా జంతువు ఆహారంగా దొరికితే బాగుండు అనుకున్నది. వెంటనే తన మిత్రుడైన
తెనాలి రామలింగ కవి ఒక రోజు కృష్ణ దేవరాయల కొలువుకు వెళుతూ ఉండగా భటుడు ఒకరు బంగారు పళ్లెం నిండా మామిడిపండ్లను వాటితో పాటు ఒక లేఖను లోపలికి తీసుకెళ్లడం చూసాడు.