Home » Navya » Health Tips
జామ ఆకుల రసాన్ని కషాయం రూపంలో తీసుకున్నా, లేదా ఆకులను పచ్చిగా నమిలినా కడుపు నొప్పి సమస్య తగ్గుతుంది.
బ్రెజిల్ నట్స్ రోజుకి రెండు తింటే చాలు ఈ నట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తాయి. ఈ నట్స్ పచ్చిగా తినకూడదు. ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి మాత్రమే తినాలి.
పానీ పూరీని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అధిక క్యాలరీలు, రంగు నీరు, తీపి చట్నీకారణంగా హానికరమైన ప్రభావాలను కలిగిస్తాయి.
ఈ మల్టీ విటమిన్లను తీసుకోవడం కన్నా, అన్ని రంగులూ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి, దీర్ఘ ఆయువుకు మంచిది.
శరీరానికి నిద్ర చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే నిదురపోవాలి. రాత్రి సమయంలో నిద్ర వల్ల ఆలోచించడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఆకలిని సమం చేయడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నిద్ర అవసర పడుతుంది.
పసుపులో ఉండే గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఇందులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. పసుపు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల మెరిసే చర్మం సొంతం అవుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో పసుపు మొదటిది. ఇది మనం నిత్యం వంటకాల్లో పదార్థాల్లో వాడే వస్తువే. అయితే వానాకాలం రాగానే త్రాగే నీటిలో కాస్తంత పసుపు వేసుకుని మరిగించి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని వైద్య భాషలో అరిథ్మియా అంటారు. ఇది హృదయస్పందనలను, గుండె ఉన్న పరిస్థితులను ఎలక్ట్రోలైట్ సమతుల్యత, ఒత్తిడి, మందుల కారణాల వల్ల రావచ్చు.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లను చేర్చుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండే కివీని పండు తినాలి.
జ్ఞాపకశక్తి పెంచే, మెదడు చాలా ఆకలితో ఉండే అవయవం. మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహిస్తుంది.