ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 10 కోట్ల రూపాయలు పడ్డాయి. తన అకౌంట్లో కోట్లు ఉన్నాయని తెలిసినా ఆమె మాత్రం నిజాయితీగా వ్యవహరించారు. బ్యాంక్ అధికారులు అకౌంట్లోనుంచి అమౌంట్ తీసే వరకు ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేయనని తేల్చి చెప్పారు.
ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులను దిగువ కోర్టు విముక్తి కల్పించటంపై అమిత్షా స్పందిస్తూ..
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా చనిపోయి ఉంటారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మయామీలో జరిగిన ఓ సదస్సులో
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయని, కానీ, భారతదేశం మాత్రం నిలదొక్కుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోని...
భారత సైన్యం పోరాట సామర్థ్యానికి మరింత బలం చేకూరింది. శనివారం మొదటి బ్యాచ్ కింద 2వేల ‘ప్రహార్’ తేలికపాటి మెషిన్ గన్స్...
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఫోన్ చేసిన సమయంలో వీరి సంభాషణ మధ్యలోకి ఎలాన్ మస్క్ కూడా ప్రవేశించినట్లు వచ్చిన వార్తలు...
తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన అధికార డీఎంకే పార్టీ 164 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు.
కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ విడుదల చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పాకిస్థాన్ ఇప్పటి కూడా పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని.. ఇండియాను, కాశ్మీర్ను టార్గెట్ చేసుకున్న ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.
అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నది తీరంలోని బస్తీ ఘాట్ వద్ద శనివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ ప్రమాదం సంభవించింది.