ఎటు చూసినా శిథిలాలు.. కుప్పగా పడిపోయి ఉన్న భవనాలు.. శిథిలాలను తొలగించినకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు.. తమను కాపాడాలంటూ శిథిలాల కింద నుంచి బాధితుల ఆర్తనాదాలు.. తమవారి జాడ కోసం...
అయోధ్య రాముడి హుండీకే కన్నం వేశారు. రామ భక్తులు భక్తితో సమర్పించుకున్న సొమ్ములను కాజేశారు. ‘ఇంటి దొంగలు’ విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అయోధ్య రామాలయానికి ఇచ్చిన నగలు, వెండి...
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఒక వృద్ధుడి విషయంలో నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరించిన ఒక మహిళా కానిస్టేబుల్పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది.
కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం ఇష్టంలేని కారణంగానే సియా గోయల్ అతడిని హత్య చేసిందని జరుగుతున్న ప్రచారంపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సియా తన కొడుకును చంపడానికి, అతడు విగ్ పెట్టుకోవడానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక అంగన్వాడీ వర్కర్ బాలిక ఛాతిపై తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంపై కొనసాగుతున్న వివాదం మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కుంభకోణంపై యూపీ సీఎం యోగి ఘాటుగా స్పందించారు. 'సనాతన ధర్మం, కోట్ల మంది ప్రజల నమ్మకానికి అయోధ్య ఒక పవిత్రమైన చిహ్నం. అలాంటి పవిత్రమైన నమ్మకంతో ఆడుకోవాలని చూసే లేదా దానికి విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముతో మంత్రివర్గ విస్తరణకు అనుకూలమైన తేదీలపై మంత్రి అమిత్ షా చర్చించినట్లు తెలుస్తుంది.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.