• Home » National

జాతీయం

Sonia Gandhi: సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ

Sonia Gandhi: సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ

ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

Maoist surrender: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

Terror Suspects Arrest: టెర్రర్ మాడ్యూల్ గుట్టురట్టు.. ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురి అరెస్టు

నార్త్ ఇండియాలో ఉంటున్న ఈ ముగ్గురు నిందితులకు ఐఎస్ఐ అసోయేటెడ్ టెర్రరిస్ట్ షెహజాద్ భట్టితో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు.

Road Accident: రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి

Road Accident: రెండు బస్సులు ఢీ.. 11 మంది మృతి

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

Cyclone Ditwah: తమిళనాడులో ముగ్గురు మృతి.. నీటమునిగిన 57,000 హెక్టార్ల పంట

భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్‌లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్‌లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది.

SIR: ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

SIR: ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు

సిలిగురి కారిడార్‌లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్‌ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.

Parliament Winter Session: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

Parliament Winter Session: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన నేతలను కేంద్రం కోరింది.

India Population: భారత్‌లో తగ్గిన జననాలు.. 2080 నాటికి స్థిరీకరణ.!

India Population: భారత్‌లో తగ్గిన జననాలు.. 2080 నాటికి స్థిరీకరణ.!

దేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. రెండు దశాబ్దాల కాలంలో టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గడంతో 2080 నాటికి భారత జనాభా స్థిరంగా ఉంటుందని ఐఏఎస్పీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి