యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను భారత్లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అతను యూట్యూబ్లో ఉంచిన వీడియో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, అందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ వారిని అవమానించేలా ప్రకటనలు ఉన్నాయని..దాన్ని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ వివాద పరిష్కార సంస్థ గూగుల్ను ఆదేశించింది.
అరుదైన వన్యప్రాణిని ఇంట్లో పెంచుకుంటున్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు ‘చియాన్’ విక్రమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ అరుదైన లార్ గిబ్బన్ జాతి కోతితో ఆయన ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే ఈ వివాదానికి కారణమైంది.
గగనతలంలో ఉన్నట్టుండి ఒకేసారి 300 అడుగులు కిందకు పడిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో.. పైలట్ గంజాయి సేవించినట్టు రెండో విడత నిర్వహించిన డోప్ పరీక్షలో నిర్ధారణ అయింది.
చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో..
నకిలీ న్యాయవాదులు, నకిలీ న్యాయవిద్య పట్టాల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ షాకిచ్చింది. మానిటైజేషన్ కోసం అర్హత పొందేందుకు ఇకపై రెట్టింపు వ్యూస్ సాధించాలనే...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఈ దేశానికి ‘అత్యంత కీలకమైన ప్రధాని’ అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ కొనియాడారు. గొప్ప ఫలితాలు సాధించిన ప్రధానిగా...
పార్లమెంట్ వ ర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి! ఎఫ్సీఆర్ఏ, డీలిమిటేషన్, మహిళా కోటా వంటి కీలక బిల్లులు ప్రవేశపెట్టకుండానే ఉభయ సభలూ వాయిదా పడే...
స్వాతంత్య్ర దినోత్సవాన్ని సగర్వంగా, సగౌరవంగా, అందరూ మెచ్చుకునేలా జరుపుకోవాలని భారత ప్రజలకు ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఇన్స్టాగ్రామ్లో వీడియో...
దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్...