LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
దేశవ్యాప్తంగా ఆదివారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఎలక్షన్ కమిషన్ సైతం అదే రీతిలో రియాక్ట్ అయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడించారు. ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహించారు. అలాగే తెలంగాణలో నీళ్ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
దేశవ్యాప్తంగా ఇవాళ(శనివారం) పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రలింకులు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, సృష్టి కేసు వ్యవహారం, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, భారత్కు చైనా విదేశాంగ మంత్రి రాక వంటి అంశాలు నేడు కీలకంగా మారాయి. ఆ వార్తలకు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
నేడు(శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు పలు గుడ్ న్యూస్లు చెప్పాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించగా.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం పలు కీలక అంశాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.