రంజాన్ సందర్భంగా యూఏఈ ప్రభుత్వం 500 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించింది. ఇది భారత్-యూఏఈ సంబంధాలకు మంచి సూచికగా నిలుస్తోంది
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ను 33 బిలియన్ డాలర్లకు కృత్రిమమేధ సంస్థ ఎక్స్ఏఐకి విక్రయించారు. ఈ డీల్తో ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా పెరిగింది
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోదీని గొప్ప మిత్రుడు, చాలా తెలివైన వ్యక్తి అని పేర్కొన్న ట్రంప్ భారత్పై అధిక సుంకాలు విధించడాన్ని సమర్థించారు