ఇంజనీరింగ్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్సెట్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తి కాగా తాజాగా చివరి విడత కౌన్సెలింగ్ కూడా పూర్తవడంతో అర్హులైన అభ్యర్థులకు
మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్ రిపోర్ట్లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా...
IGI ఏవియేషన్ సర్వీసెస్ 1400 కి పైగా ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు పొందాలంటే కేవలం టెన్త్ పాసైతే చాలు. మీరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే త్వరపడండి. వయోపరిమితి, జీతం, తదితర పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
బీటెక్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 11నుంచే ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ, బుధవారం జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలండర్లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు.
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2025 త్వరలో విడుదల కానున్నాయి. సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేసుకోవడానికి..
ఐటీఐ పూర్తి చేసి, రైల్వేలో ఉద్యోగం చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఎందుకంటే రైల్వేలో 6,238 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసేందుకు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
యునైటెడ్ స్టేట్స్ తన స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియలో ప్రధాన మార్పులను ప్రవేశపెట్టింది. కాబట్టి, అమెరికా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులు ఈ 3 కీలక మార్పులు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం..
భారత వైమానిక దళం అగ్నివీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. గతంలో జులై 31 కాగా ఇప్పుడు ఆగస్టు 4 వరకూ పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు నిర్దేశించిన పరీక్ష రుసుము చెల్లించి ఆన్లైన్ మోడ్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
నిరుద్యోగులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రిక్రూట్మెంట్ కింద ఏకంగా పదివేలకుపైగా పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు..
ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.