దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2026 సెషన్కు సంబంధించిన జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ఎన్టీఏ ప్రారంభించింది.
2026-27 నూతన విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభమవుతున్న తరుణంలో గ్రేటర్లోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి.
బాసరలోని రాజీవ్గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాల యాన్ని (ఆర్జీయూకేటీ) రాష్ట్రంలోని ఇతర సాధారణ విశ్వవిద్యాలయాల తరహాలోనే మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధన సిబ్బంది..
రోజూ అయిదు ప్రశ్నలకు సమాధానాలు రాసేవాడిని సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మొదటి అంకమైన ప్రిలిమ్స్ నిన్న ముగిసింది. రెండో దశ మెయిన్స్...
దేశంలోని మూడు బ్యాంక్లు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఏదైనా డిసిప్లిన్లో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ..
ఎస్ఎస్సీ సీజీఎల్ యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్...
సీబీఎస్ఈ పోర్టల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం దిశలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 పరీక్ష నేడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ పరీక్ష కోసం యూపీఎస్సీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి లక్షకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 82.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.