..అక్కడ రాళ్ల వర్షం మొదలైంది. పోలీసులు లాఠీఛార్జ్ మొదలుపెట్టారు. తుపాకులతో, గుర్రాలతో ప్రజల మీదకు దూసుకుపోతున్నారు. ప్రజల హాహాకారాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ‘ఎక్కడ ప్రమాదమో అక్కడ ప్రకాశం’ అన్నట్లుగా ప్రకాశం పంతులు ఎంతమంది వారించినా నడుం బిగించి అక్కడికి పరుగులు తీశారు. ‘‘తెల్లవాడి గుండుకు తెలుగువాడి గుండె ఎదురొడ్డిన ఘడియ’’ అది.
భావజాల ప్రేరణతో వ్యవహరించే భారతీయ జనతా పార్టీ మన సంవిధానం నిర్దేశించిన పై మాటల (అధికరణ 44) పట్ల చిత్తశుద్ధి చూపుతుందా? ఉమ్మడి పౌరస్మృతి అనే మాటలకు మాత్రం బాగా ప్రాధాన్యమిస్తుంది. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. అయితే ఆ అధికరణలోని ‘పౌరులు’, ‘దేశ వ్యాప్తంగా’ అనే మాటలను మనం ఉపేక్షించకూడదు.
కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు రానున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్ను కూడా కేటాయించనున్నారు. భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాలి. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. భూభారతి రూల్స్ను
గంగానమ్మ, మైసమ్మ, పోచమ్మ, అంకమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతల పేరుతో వివిధ ప్రాంతాల్లో తిరునాళ్ళు నిర్వహిస్తారు. అదే విధంగా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున రెండు మూడు రోజులు తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఇవన్నీ మన సంస్కృతి,
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ల నేపథ్యంలో భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘మావోయిస్టు రహిత భారత్ అనే స్వప్నం సాకారమవుతోంది’ అని ప్రకటించారు. గరియాబంద్ ఎన్కౌంటర్ తర్వాత దేశంలో ‘మావోయిస్టు ఉద్యమం కొనఊపిరితో ఉంద’ని అన్నారు. ఈ మాటలన్నీ మావోయిస్టు ఉద్యమానికి,
దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే కొంత చిక్కుల్లో ఉన్నదన్న విషయం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. మన ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటితో పోల్చితే బలంగానే ఉన్నప్పటికీ దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు సవాళ్లు
ఎడ్లబండి మీద ఉపగ్రహాన్నీ, సైకిల్మీద రాకెట్ విడిభాగాలను తీసుకుపోయిన కాలంనుంచి అంతరిక్షకేంద్రం నిర్మాణానికి అరంగేట్రం చేయడం వరకూ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ‘ఇస్రో’...
కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక వేడుకలో తొక్కిసలాట జరిగి, ముప్పైమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధకలిగిస్తున్నది. ఇటువంటి భారీఉత్సవాల నిర్వహణలో చిన్న తప్పిదం జరిగినా...
‘ఆష్విట్జ్ మారణ హోమం తరువాత కవిత్వం రాయడం అనాగరికం’ అన్నాడు జర్మన్ తత్వవేత్త థియోడర్ అడోర్నో. ఆయన భావమేమిటి? ప్రసన్న చిత్తంతో మననశీలుడైన కవి ఆష్విట్జ్...
రైలు మండిపోతోందన్న వదంతి కారణంగా ఇటీవల పన్నెండు మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అత్యంత విషాదకరమైనది. లఖ్నవూ–ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రేగాయని,...