• Home » Editorial » Sampadakeeyam

సంపాదకీయం

అడ్వకేట్ల గౌరవం కాపాడాలి!

అడ్వకేట్ల గౌరవం కాపాడాలి!

2019–20లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లు ఐదు సంవత్సరాల కాలపరిమితికి జారీ చేశారు. అవి తయారు చేసి ఇచ్చేసరికి 2022 వచ్చేసింది. 2020, 2021లలో కరోనా వల్ల కోర్టులు జరగలేదు. అయినా 2025 జనవరి 1కి సర్టిఫికెట్ల కాల వ్యవధి ముగిసినందున

ఆ నలుగురైనా మిగులుతారా!?

ఆ నలుగురైనా మిగులుతారా!?

జగన్మోహన్‌రెడ్డి జమానాలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటీ బయటపడుతుంటే దిగ్ర్భాంతి కలుగుతోంది. ఎన్నికల్లో జగన్‌ అలవిగాని హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చడానికి ఎక్కడెక్కడి నిధులూ మళ్లించి, అభివృద్ధిని గాలికి వదిలేశారనే ఇంతదాకా

నిజం నిగ్గుతేల్చటంలోనూ నీతి పాటించాల్సిందే!

నిజం నిగ్గుతేల్చటంలోనూ నీతి పాటించాల్సిందే!

సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు విషయంలో గౌతమ్‌ అదాని అవినీతికి పాల్పడ్డారంటూ అమెరికా నుంచి వెలువడ్డ ఆరోపణలు దేశాన్ని కుదిపేశాయి. వ్యాపారవేత్తగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గౌతమ్‌ అదాని మీదా, అతని అనుయాయుల మీదా అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌

పంజాబీ పార్టీ ఎలా పతనమయింది?

పంజాబీ పార్టీ ఎలా పతనమయింది?

పంజాబ్‌లో సంభవిస్తున్న పరిణామాలు తీవ్ర కలవరపాటు కలిగిస్తున్నాయి. అకాలీదళ్‌ నాయకుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై హత్యాయత్నం గురించి మాత్రమే నేను ప్రస్తావించడం లేదు. నా వ్యాకులతకు ప్రధాన కారణం శిరోమణి అకాలీదళ్‌లో నెలకొన్న

‘తల్లి’ సెంటిమెంట్‌తో చెలగాటం!

‘తల్లి’ సెంటిమెంట్‌తో చెలగాటం!

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నది. ప్రజలు సతమతమయ్యే ఎన్నో సమస్యల నుంచి దృష్టి మళ్ళించడానికి ఏదో ఒక సెంటిమెంటును ఎరగా వేసి పాలక పక్షాలు ఆడే నాటకంలో ఇప్పుడు కొత్తగా ఇది చేరింది. మనం భారతదేశ మ్యాప్‌లో జాతీయ జెండాతోపాటు

రేవంత్‌రెడ్డి మరో కేసీఆర్!

రేవంత్‌రెడ్డి మరో కేసీఆర్!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వందలసార్లు ‘సన్నాసి’ అనే పదప్రయోగం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంద రూపాయలైనా విలువ చేసే నిర్మాణాత్మక కార్యక్రమం ఒక్కటీ చేసిన పాపాన పోలేదు.

రెగ్యులరైజేషన్‌పై తీర్పు పాక్షిక ఉపశమనమే!

రెగ్యులరైజేషన్‌పై తీర్పు పాక్షిక ఉపశమనమే!

గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల నిరీక్షణను, వేదనలను కాదని అక్రమంగా, అన్యాయంగా అనర్హులైన జూనియర్, డిగ్రీ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును నిరుద్యోగులు సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు.

చట్టమే గెలవాలి...!

చట్టమే గెలవాలి...!

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజునుంచి ప్రార్థనాస్థలాల (ప్రత్యేక నిబంధనలు)చట్టం–1991మీద దాఖలైన పిటిషన్లను విచారించబోతోంది. స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15నాటికి దేశంలోని ఆయా ప్రార్థనాస్థలాల మతస్థితిని యథాతథంగా

ఈవీఎం శంకలు

ఈవీఎం శంకలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహావికాస్‌ అగాఢీ నేతలంతా ఈవీఎంలను తప్పుబడుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఈవీఎంలలో...

సిరియా...కొత్త భయాలు

సిరియా...కొత్త భయాలు

నిరంకుశుడైన పాలకుడు గద్దెదిగితే సంతోషించాల్సిందే. అధికారం కోసం లక్షలాదిమందిని జైళ్ళలోకి నెట్టి, చిత్రహింసలుపెట్టి, ఊచకోతలు కోసినవాడైతే మరీనూ. నిర్దాక్షిణ్యంగా శత్రుసంహారం చేస్తూ దశాబ్దాలుగా...



తాజా వార్తలు

మరిన్ని చదవండి