పరీక్షల సీజన్లలో దేశంలో ప్రతి ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధిక ఒత్తిడి కారణంగా విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా
ఏటా రిపబ్లిక్ దినానికి, ‘పద్మ ఎవార్డు’ల పేరుతో, నాలుగు రకాల బిరుదుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఈ నాలుగు బిరుదుల వరసా చూస్తే, ప్రాచీన కాలంలో ఉండిన నాలుగు వర్ణాల వ్యవస్థ
ఇద్దరు గొప్ప మిత్రులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఆ దృశ్యాన్ని ఎంతోకాలం తరువాత మళ్ళీ చూశాం. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారతప్రధాని నరేంద్రమోదీ చేయీచేయీ కలిపారు, ఈ మారు అదనంగా థంబ్స్ప్తో
ఒకరి మరణానికి మరొకరి చర్యలు కారణమైనట్టుగా రుజువైతే చాలు, భారతదేశ చట్టాల ప్రకారం సదరు వ్యక్తికి ఐదేళ్ళనుంచి యావజ్జీవం వరకూ శిక్షపడుతుంది. కేసు తీవ్రత, ఇమిడివున్న హింస ఇత్యాదివి...
శాసనసభ ఆమోదించిన బిల్లుల మీద ఏ నిర్ణయం తీసుకోకుండా అంతకాలం ఎలా వదిలేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు గవర్నర్ను ప్రశ్నించింది. గవర్నర్లు కేంద్రప్రభుత్వం...
మణిపూర్ మండిపోతున్నప్పుడూ, ఊచకోతలు ఎడతెగకుండా సాగుతున్నప్పుడే బీరేన్ రాజీనామా చేసివుంటే మరింత బాగుండేది. విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో...
బ్రహ్మంగారి కాలజ్ఞానం కృత్రిమ మేధను ఊహించిందో లేదో గానీ ఈ అధునాతన సాంకేతికత మనలను కాలం అంచులకు తీసుకువెళ్లుతోంది. నాగరికత ప్రారంభమయింది మొదలు మానవాళి...
ఉద్యోగులు ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఉదయం పదిన్నరకు వచ్చి సాయంత్రం ఐదు దాకా తమ డ్యూటీ చెయ్యాలి. ఆలాగే పాఠశాలలు కూడా ఇన్ని రోజులు నడవాలి అని రూల్ ఉంది. కార్మికులు కూడా ఎనిమిది గంటలు పనిచెయ్యాలన్న రూలు ఉంది. ప్రజా సమస్యల్ని చర్చించి, పరిష్కరించాల్సిన శాసనసభ మాత్రం
అమెరికా అధ్యక్షుడి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అనాగరికంగా తయారవుతున్నాయి. అవి ఆ దేశాన్ని గొప్పగా మారుస్తాయో లేదో గానీ ఇతర దేశాలకు తలనొప్పిని తెస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక, భౌగోళిక స్థితుల్ని తలక్రిందులు చేసేవిగా ఉన్నాయి. ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యపై అధ్యక్షుడు ఎన్నికల
విద్యా వికాసమే లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన వైసీపీ ప్రభుత్వం, ఐదేళ్లు పాఠశాల విద్యావ్యవస్థతో ఆడుకొన్నది. జగన్ అనాలోచిత వెర్రి, మొర్రి ప్రయోగాలతో విద్యావ్యవస్థ మొత్తంగా పడకేసింది. 117 జీఓతో ఏమి జరిగిందో, ఐదేళ్ల తర్వాత అర్థమైంది. చివరికి ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అయిపోయాయి. జీరో పిల్లల పాఠశాలలుగా,