‘భారతీయ వెండితెరపై గ్రామీణ భారతదేశానికి సరైన ప్రాతినిధ్యం లభించలేదని నేను ఎప్పుడూ భావిస్తుంటాను’ అని శ్యామ్ బెనగల్ ఒకసారి అన్నారు. సమాంతర చిత్రాలుగా సుప్రసిద్ధమైన కళాత్మక చిత్రాల సృష్టిని 1970, 80లలో...
నాలుగు నెలల క్రితం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన ఓ సమావేశంలో, తమిళనాడులోని ఓ హోటల్ యజమాని చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. స్వీట్లమీద 5శాతం జీఎస్టీ ఉంటే...
భారత కమ్యూనిస్టు పార్టీ ఈ డిసెంబర్ 26న నూరవ ఏట ప్రవేశిస్తోంది. ప్రపంచంలో ఏ కమ్యూనిస్టు పార్టీలో లేని ఒక విచిత్ర వివాదం భారతీయ కమ్యూనిస్టుల్లో ఉంది. అది తమ మాతృసంస్థ (భారత కమ్యూనిస్టు పార్టీ) ఎప్పుడు ఆవిర్భవించింది? అన్న మీమాంస. 1920
దేశమంతా లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ప్రక్రియలో ఒక ముందడుగు వేసింది. డిసెంబర్ 17న జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు–2024,
అసమర్థ పాలకుల నియంతృత్వ, మూర్ఖపు చర్యలతో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అరాచకంతో అప్పుల పాలయింది. రాష్ట్ర భవిష్యత్తును కాచుకోవడమే లక్ష్యంగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
ఒక జాతి జీవనంలో 75 ఏళ్ల రాజ్యాంగ బద్ధ ప్రస్థానం పూర్తవడం నిస్సందేహంగా చరిత్రాత్మకమైన సంఘటన. కనుకనే నవంబర్ 26, 2024న, భారత రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. పార్లమెంటు ఉభయ సభలూ
శ్రీకాకుళం నుండి సిరిసిల్ల దాకా తెలుగునేలపై వెల్లువెత్తిన విప్లవోద్యమాల్లోని ప్రజాస్వామికాంశాలను గుర్తించి సమర్ధించిన వాళ్లలో జస్టిస్ కృష్ణయ్యర్ నుండి డిసెంబర్ 1, 2024న అసువులు బాసిన చల్లా శంకర్ వరకు ఎందరో న్యాయ కోవిదులు ఉన్నారు. రాజ్యాంగ హక్కుల
త్యాగం చేయమని బోధించేముందు తాను త్యాగం చేసి ఎందరు చూపించగలరు? దైవభక్తి కంటే దేశ భక్తి గొప్పది అని ఒక సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఎందరు చెప్పగలరు? ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియని ప్రకృతిలా జీవించాలని
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే అత్యంత కీలకమైనవి, పార్టీ విధివిధానాలు, వారి సమర్థత, పనితీరు వంటి వాటి ఆధారంగానే ప్రజలు వారిపై విశ్వాసం ఉంచుతారు, గెలిపించి ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వాల ఏర్పాటు అనంతరం సైతం క్షేత్రస్థాయిలో ప్రజావసరాలు,
రైతాంగ ప్రయోజనాలను హరించే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించక పోవటం; విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెంచటం; ఎరువుల ధరల నిర్ణయ అధికారం ఆ కంపెనీలకే