• Home » Editorial » Gulf Letter

గల్ఫ్ లేఖ

వాక్సిన్ రేసులో వెనకబడవద్దు!

వాక్సిన్ రేసులో వెనకబడవద్దు!

దుబాయిలో పని చేసే కేరళ వాసి 32 ఏళ్ళ మోహమ్మద్ రజ్లిం అన్వర్ తన చేతికి రోజంతా పెట్టుకునే ఒక పట్టాలో ఉండే సిమ్‌కార్డ్ అతడి ఆరోగ్య పరిస్థితిని...

మధ్యప్రాచ్యంలో కుసుమించిన మైత్రి

మధ్యప్రాచ్యంలో కుసుమించిన మైత్రి

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. సాధారణ ప్రజా జీవితాన్ని కొవిడ్ -19 మహమ్మారి ఛిద్రం చేస్తోంది. ప్రజల బతుకులు ఎలా ఉంటేనేం కరోనా విపత్తును...

పసలేని ‘మిషన్ వందే భారత్’

పసలేని ‘మిషన్ వందే భారత్’

పథకాలు, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్ధాయిలోని వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి కరోనా సహాయక చర్యలు...

గల్ఫ్‌ ప్రవాసులకు గుర్తింపు ఏదీ?

గల్ఫ్‌ ప్రవాసులకు గుర్తింపు ఏదీ?

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం సురదవాణిపేట గ్రామానికి చెందిన సురద సింహాచలం దుబాయిలో పని చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన బిక్కసాని దిలీప్...

జస్టిస్ పతంజలి శాస్త్రి ధర్మ నిర్దేశం

జస్టిస్ పతంజలి శాస్త్రి ధర్మ నిర్దేశం

‘పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో, ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు (a sentinel on the qui vive) పాత్రను ఈ సర్వోన్న...

‘ఏజెన్సీ చట్టం’తో ఎస్సీ, బీసీలకు అన్యాయం

‘ఏజెన్సీ చట్టం’తో ఎస్సీ, బీసీలకు అన్యాయం

ఉభయ తెలుగు రాష్ట్రాల ఏజన్సీ ప్రాంతాలలో జనగణన సమగ్రంగా చేస్తే అటవీ ప్రాంతంలో ఏశాతం మేరకు బిసీలు, ఎస్సీలు ఉన్నారో తెలుస్తుంది. వారి సంక్షేమానికి, ఉద్యోగాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.

విశ్వసనీయ విరాణ్మూర్తి

విశ్వసనీయ విరాణ్మూర్తి

భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన నినాదం ఇచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్ బాటలో ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోదీ ఇరవై ఒకటవ శతాబ్దపు మూడవ దశకంలో ....

మరో ఎదురుదెబ్బ!

మరో ఎదురుదెబ్బ!

న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్‌ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ను ఆ పదవిలో...

వ్యాధి విలయమూ వ్యాపార విజయమూ

వ్యాధి విలయమూ వ్యాపార విజయమూ

అంతర్జాతీయ నౌకాయాన రంగంలో పని చేస్తున్న ఒక మిత్రునితో, మధ్యాహ్న భోజనం సందర్భంగా, మాటా మంతీ జరుపుతున్నాను. ఇంతలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చైనాకు చెందిన అగ్రగామి షిప్పింగ్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆ ఫోన్ చేశారు...

వలసజీవులూ ప్రజా ప్రభువులూ

వలసజీవులూ ప్రజా ప్రభువులూ

ప్రపంచం నిజంగా ఒక కుగ్రామమైపోయిందా? కరోనా వైరస్ బీభత్సం ఈ ప్రశ్నను అనివార్యం చేసింది. భారత్‌లో ప్రజాస్వామ్యం వెలిగిపోతోంది. మరి ప్రజల, ముఖ్యంగా పేదల జీవితాలూ వెలిగిపోతున్నాయా? వెలుగుల వెనుక చీకట్లు ఎన్నో వున్నాయని కరోనా విపత్తు చూపించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి