Home » Editorial » Gulf Letter
దుబాయిలో పని చేసే కేరళ వాసి 32 ఏళ్ళ మోహమ్మద్ రజ్లిం అన్వర్ తన చేతికి రోజంతా పెట్టుకునే ఒక పట్టాలో ఉండే సిమ్కార్డ్ అతడి ఆరోగ్య పరిస్థితిని...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. సాధారణ ప్రజా జీవితాన్ని కొవిడ్ -19 మహమ్మారి ఛిద్రం చేస్తోంది. ప్రజల బతుకులు ఎలా ఉంటేనేం కరోనా విపత్తును...
పథకాలు, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్ధాయిలోని వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి కరోనా సహాయక చర్యలు...
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం సురదవాణిపేట గ్రామానికి చెందిన సురద సింహాచలం దుబాయిలో పని చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన బిక్కసాని దిలీప్...
‘పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విషయంలో సదా మెలకువతో, ఏం జరుగుతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తుండే రక్షకుడు (a sentinel on the qui vive) పాత్రను ఈ సర్వోన్న...
ఉభయ తెలుగు రాష్ట్రాల ఏజన్సీ ప్రాంతాలలో జనగణన సమగ్రంగా చేస్తే అటవీ ప్రాంతంలో ఏశాతం మేరకు బిసీలు, ఎస్సీలు ఉన్నారో తెలుస్తుంది. వారి సంక్షేమానికి, ఉద్యోగాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.
భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన నినాదం ఇచ్చిన లోకమాన్య బాలగంగాధర తిలక్ బాటలో ప్రధాని మోదీ ముందుకు వెళుతున్నారు. నరేంద్ర మోదీ ఇరవై ఒకటవ శతాబ్దపు మూడవ దశకంలో ....
న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రమేష్కుమార్ను ఆ పదవిలో...
అంతర్జాతీయ నౌకాయాన రంగంలో పని చేస్తున్న ఒక మిత్రునితో, మధ్యాహ్న భోజనం సందర్భంగా, మాటా మంతీ జరుపుతున్నాను. ఇంతలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చైనాకు చెందిన అగ్రగామి షిప్పింగ్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆ ఫోన్ చేశారు...
ప్రపంచం నిజంగా ఒక కుగ్రామమైపోయిందా? కరోనా వైరస్ బీభత్సం ఈ ప్రశ్నను అనివార్యం చేసింది. భారత్లో ప్రజాస్వామ్యం వెలిగిపోతోంది. మరి ప్రజల, ముఖ్యంగా పేదల జీవితాలూ వెలిగిపోతున్నాయా? వెలుగుల వెనుక చీకట్లు ఎన్నో వున్నాయని కరోనా విపత్తు చూపించింది.