Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఒక దశలో 801 పాయింట్లు ఎగబాకి 76,304 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ...
ఎగుమతుల రంగం ఫిబ్రవరి నెలలో స్వల్ప క్షీణతను నమోదు చేసింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో ఎగుమతులు స్వల్పంగా 0.81ు తగ్గి 3,661 కోట్ల డాలర్లకు (రూ.3.37 లక్షల కోట్లు) చేరాయి....
గత వారం వరుసగా మూడు రోజులు భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్కు ఎట్టకేలకు ఊరట లభించింది. సోమవారం ట్రేడింగ్లోనూ రోజంతా లాభ, నష్టాల మధ్య ఊగిసలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...
ముడి చమురు ధర సెగలు కక్కుతోంది. ఆదివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 10 గంటల ప్రాంతంలో బ్రెంట్ రకం ముడి చమురు బ్యారెల్ ధర 103 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ముడి చమురు 99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి...
ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి...
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదరడంతో ఈ వారం సైతం మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోను కావచ్చు. ఈ నేపథ్యంలో మదుపరులు నిరంత అప్రమత్తత పాటిస్తూ...
గత వారం నిఫ్టీ ప్రారంభంలో 24,000 స్థాయిలో మైనర్ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బలహీతను మరింతగా కొనసాగిస్తూ ముందు వారంతో పోల్చితే 1300 పాయింట్ల నష్టంతో...
నిఫ్టీ గత వారం 24383-23151 పాయింట్ల మధ్యన కదలాడి 1300 పాయింట్ల నష్టంతో 23151 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆర్థిక నిర్వహణలో భారతీయ మహిళల ఆలోచన ధోరణి క్రమంగా మారుతోంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం గణనీయంగా పెరిగింది. ‘విన్వెస్టర్ పల్స్ 2025-26’ పేరుతో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్...
అనిశ్చిత సమయాల్లో ఓపికగా ఉండటమే ఉత్తమ వ్యూహమని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గడిచిన రెండు వారాల్లో....