• Home » Business » Stock Market

స్టాక్ మార్కెట్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 1700 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా కుప్పకూలాయి. ముడిచమురు ధరలు ఒక్కసారిగా నిప్పులు చెరగడంతో మదుపరులలో ఆందోళన వ్యక్తమై, పెద్దఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపారు.

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల ర్యాలీకి తెరపడింది. ఆఖరి అరగంటలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున లాభాలను స్వీకరించడంతో ప్రామాణిక సూచీలు నష్టాల్లో ముగిశాయి....

సెబీ బంపర్ ఆఫర్.. ఆగస్ట్ 1 నుంచి మళ్లీ 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' షురూ!

సెబీ బంపర్ ఆఫర్.. ఆగస్ట్ 1 నుంచి మళ్లీ 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' షురూ!

భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ లిస్టెడ్ కంపెనీలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు తమ సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే 'ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్' విధానాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబరులో ఎన్‌ఎస్ఈ ఐపీఓ

సెప్టెంబరులో ఎన్‌ఎస్ఈ ఐపీఓ

ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) బాహుబలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైంది. ఈ ఇష్యూ సెప్టెంబరులో మార్కెట్‌కు రానుంది. ఎన్‌ఎస్ఈ ఈక్విటీలో

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగాయి. సోమవారం సెన్సెక్స్‌ 521.16 పాయింట్లు పెరిగి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిలో 78,285.07 పాయింట్ల వద్ద క్లోజైంది...

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

ముచ్చటగా మూడో రోజూ లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌...

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ 579.48 పాయింట్ల వృద్ధితో 77,502.12 వద్దకు చేరగా.. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి...

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

మళ్లీ 24,000 పైకి నిఫ్టీ

రెండు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు బుధవారం మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ 443.97 పాయింట్లు పెరిగి 76,922.64 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 140.10 పాయింట్ల వృద్ధితో...

7 అమెరికన్‌ దిగ్గజ కంపెనీలకు జూన్‌లో రూ.219 లక్షల కోట్ల నష్టం

7 అమెరికన్‌ దిగ్గజ కంపెనీలకు జూన్‌లో రూ.219 లక్షల కోట్ల నష్టం

అమెరికాలోని 7 లిస్టెడ్‌ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఎన్‌విడియా, ఆల్ఫాబెట్‌, యాపిల్‌, మెటా, టెస్లా, అమెజాన్‌ల మొత్తం మార్కెట్‌ విలువ జూన్‌లో 2.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.219 లక్షల కోట్లు) మేర...

రెండో రోజు లాభాల్లోనే

రెండో రోజు లాభాల్లోనే

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పెరిగి దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్‌,..



తాజా వార్తలు

మరిన్ని చదవండి