ఈ లక్షణాలు జాతకంలో శని దోషాన్ని సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీని వలన ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు..
ఈ సంవత్సరం దసరా చాలా చాలా ప్రత్యేకమైనది. 50 సంవత్సరాల తర్వాత, అరుదైన యోగాలు (రవి, సుకర్మ, ధృతి), బుధుడు-కుజుడు సంయోగం సంభవిస్తున్నాయి. ఈ శుభ కలయికతో కొన్ని రాశులకు స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. ఈ రాశుల వారు ఆనందం, శ్రేయస్సు, ఉద్యోగాలలో పురోగతి, ఆర్థిక లాభాలను పొందుతారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
నవరాత్రి పండుగ సమయంలో ఉపవాసం, పూజలు, దానాలు చేయడంతో పాటు, కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం ద్వారా దుర్గాదేవి ఆనందం, శ్రేయస్సు, అదృష్టం, శాంతిని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
విజయదశమి భారతదేశంలో ఒక పవిత్రమైన పండుగ. పురాణాల ప్రకారం, దసరా నాడు దానధర్మాలు చేయడం చాలా మంచిదని అంటారు. ఈ రోజున దానం చేస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
విజయదశమి నాడు ఇంట్లో ఈ 5 ప్రాంతాల్లో దీపాలు వెలిగిస్తే మీ అదృష్టమే మారుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంటికి సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తి లభిస్తాయని నమ్ముతారు.
నవరాత్రి సమయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఈ పండ్లను అస్సలు సమర్పించకూడదు.
సంప్రదాయలకు పుట్టినిల్లు భారతదేశం. అందులోనూ హిందువులకు అనేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అయితే, చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం వెనుక సంప్రదాయం తోపాటు శాస్త్రీయ కారణం కూడా ఉందా?
ఇంటి గుమ్మాలకు, వాహనాలకు చాలా మంది మిరపకాయలతో పాటు నిమ్మకాయలను వేలాడదీస్తారు. అయితే, ఇలా ఎందుకు వేలాడదీస్తారో మీకు తెలుసా?
నవరాత్రి సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తులు ఎంతో శ్రద్ధతో పూజిస్తారు. ఈ సమయంలో దుర్గాదేవికి ఎర్ర మందార పువ్వులను కూడా ఎక్కువగా సమర్పిస్తారు. అయితే..
సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే, ఇది భారతదేశంలో కనిపిస్తుందా? దీనిని ఎలా చూడాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..