స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి.. ఘనంగా నివాళుల ర్పించారు.
మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మార్పులు వస్తాయని ఆశించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఈ ఏడాది ఏ రాశులవారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.
జనవరి 2025లో ఈ రాశుల వారికి చాలా లక్కీ. కొత్త ఏడాది తొలిమాసంలో ముఖ్య గ్రహాల సంచారంతో వీరి జాతకమే మారిపోతుంది. మునుపెన్నడూ లేనివిధంగా అదృష్టం వీరిని వరిస్తుంది. నూతన సంవత్సరం ఏఏ రాశులవారికి కలిసిరానుందంటే..
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వాహన చోదకులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చూడాల్సిందిగా అధికారులు, సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మరోమారు ఆదేశాలు జారీచేశారు.
స్వామియే శరణం అయ్యప్పా... అంటూ స్వాముల శరణుఘోషతో ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు మార్మోగుతుఉన్నాయి. స్వాముల మాలధారణతో ఆధ్యాత్మిక చింతన భావం పెరుగుతోంది
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు.
రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంపునకు వెసులుబాటు కల్పించండి. అందుకు అడ్డుగా ఉన్న 10 లక్షల జనాభాకు 100 మెడికల్ సీట్ల నిబంధనను సవరించండి’
సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాఽథ్ జెట్టి అన్నారు. బుధవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ మోసగాళ్లబారిన పడకుండా వుండడానికి, సైబర్ మోసాల గురించి ప్రజలకు వివరించడానికి పోలీసులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
గరుగుబిల్లి, రావుపల్లి, కొంకడివరం, తదితర గ్రామాలతోపాటు పార్వతీపురం పట్టణంలో బుధవారం పోలాల అమావాస్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. సీఐ ప్రభాకర్గౌడ్ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు.