• Home » Astrology

రాశిఫలాలు

సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి

సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి

స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి శుక్రవారం పూలమాలలు వేసి.. ఘనంగా నివాళుల ర్పించారు.

Zodiac signs: మీరు ఈ రాశిలో పుట్టారా.. లక్ష్మిదేవి వద్దన్నా.. వస్తూనే ఉంటుంది

Zodiac signs: మీరు ఈ రాశిలో పుట్టారా.. లక్ష్మిదేవి వద్దన్నా.. వస్తూనే ఉంటుంది

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సానికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే మన జీవితంలో మార్పులు వస్తాయని ఆశించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. ఈ ఏడాది ఏ రాశులవారికి బాగా కలిసొస్తుందో తెలుసుకుందాం.

Zodiac Sign : కొత్త ఏడాదిలో అదృష్టం తలుపు తట్టేది.. ఈ రాశివారినే..

Zodiac Sign : కొత్త ఏడాదిలో అదృష్టం తలుపు తట్టేది.. ఈ రాశివారినే..

జనవరి 2025లో ఈ రాశుల వారికి చాలా లక్కీ. కొత్త ఏడాది తొలిమాసంలో ముఖ్య గ్రహాల సంచారంతో వీరి జాతకమే మారిపోతుంది. మునుపెన్నడూ లేనివిధంగా అదృష్టం వీరిని వరిస్తుంది. నూతన సంవత్సరం ఏఏ రాశులవారికి కలిసిరానుందంటే..

హెల్మెట్‌ ధారణపై స్పెషల్‌ ఫోకస్‌

హెల్మెట్‌ ధారణపై స్పెషల్‌ ఫోకస్‌

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వాహన చోదకులంతా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చూడాల్సిందిగా అధికారులు, సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మరోమారు ఆదేశాలు జారీచేశారు.

మాలధారణం.. నియమాల తోరణం

మాలధారణం.. నియమాల తోరణం

స్వామియే శరణం అయ్యప్పా... అంటూ స్వాముల శరణుఘోషతో ప్రస్తుతం పట్టణాలు, గ్రామాలు మార్మోగుతుఉన్నాయి. స్వాముల మాలధారణతో ఆధ్యాత్మిక చింతన భావం పెరుగుతోంది

   ఇందిరాగాంధీకి ఘన నివాళి

ఇందిరాగాంధీకి ఘన నివాళి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు.

మెడికల్‌ సీట్ల పెంపునకు వెసులుబాటు కల్పించండి

మెడికల్‌ సీట్ల పెంపునకు వెసులుబాటు కల్పించండి

రాష్ట్రంలో మెడికల్‌ సీట్లు పెంపునకు వెసులుబాటు కల్పించండి. అందుకు అడ్డుగా ఉన్న 10 లక్షల జనాభాకు 100 మెడికల్‌ సీట్ల నిబంధనను సవరించండి’

సైబర్‌ మోసాలపై అప్రమత్తం

సైబర్‌ మోసాలపై అప్రమత్తం

సైబర్‌ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాఽథ్‌ జెట్టి అన్నారు. బుధవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్‌ మోసగాళ్లబారిన పడకుండా వుండడానికి, సైబర్‌ మోసాల గురించి ప్రజలకు వివరించడానికి పోలీసులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.

భక్తి శ్రద్ధలతో పోలాల అమావాస్య

భక్తి శ్రద్ధలతో పోలాల అమావాస్య

గరుగుబిల్లి, రావుపల్లి, కొంకడివరం, తదితర గ్రామాలతోపాటు పార్వతీపురం పట్టణంలో బుధవారం పోలాల అమావాస్య భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

ఇసుక వాహనాలు సీజ్‌

ఇసుక వాహనాలు సీజ్‌

మండలంలోని చిత్రవతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పోలీసులు శుక్రవారం సీజ్‌ చేశారు. సీఐ ప్రభాకర్‌గౌడ్‌ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి