Home » Andhra Pradesh » Kadapa
బీసీ హాస్టళ్లలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా వెనుకబడిన సంక్షేమశాఖ అధికారి సురేశకుమార్ హెచ్చరించారు.
సీజనల్ వ్యాధులపై దృష్టిల సారించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయనిధి చెక్కులను అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ పంపిణీ చేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేశ్రెడ్డి పేర్కొన్నారు.
రాజంపేట డివిజనలో పనిచేస్తున్న జర్నలిస్టులకు డాక్టర్ అరవింద నేత్రాల య ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు.
మండలంలోని దేవగుడి గ్రామంలో శుక్రవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభు త్వ లక్ష్యమని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షు డు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలు అందించ డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ బ్యాం కు చైర్మన మంచూరి సూర్యనారాయ ణరెడ్డి తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పటి ష్టంగా అమలు చేస్తున్నామని, ఇందు లో ఏవైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు ఆదిశేషారెడ్డి పేర్కొన్నారు.
ఖరీఫ్ వేరుశనగ పంట సాగులో చీడ పురుగులు ప్రభావం కనిపిస్తోంది.