సత్తెనపల్లి.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి సత్తెనపల్లి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019నాటికి ఈ నియోజకవర్గంలో 2,30,775 మంది ఓటర్లున్నారు. సత్తెనపల్లి 1951 స్థాపించబడింది. నియోజకవర్గంలో సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, ముప్పళ్లు అనే మండలాలున్నాయి. 1952లో స్వతంత్రుడిగా పోటీ చేసిన గోపాలకృష్ణయ్య, సీపీఐ నుంచి 1955లో గోపాలకృష్ణయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గోపాలకృష్ణయ్య 1962, 1967లలో, 1972లో కాంగ్రెస్ నుంచి వీరాంజనేయ శర్మ, 1978లో కాంగ్రెస్ నుంచి రావెల వెంకట రావు, 1983లో టీడీపీ నుంచి నన్నపనేని రాజకుమారి, 1985లో సీపీఐ నుంచి పాతుంబాక వెంకటపతి, 1989లో కాంగ్రెస్ నుంచి దొడ్డ బాలకోటి రెడ్డి, 1994లో సీపీఐ నుంచి పాతుంబాక భారతి, 1999లో టీడీపీ నుంచి యెలమంచిలి వీరాంజనేయులు, 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి యెర్రం వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి కోడెల శివ ప్రసాద రావు, 2019లో వైసీపీ నుంచి అంబటి రాంబాబు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు.
98
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
