1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రుక్మణీ దేవి గెలిచారు. 1967లో స్వతంత్ర పార్టీకి చెందిన బీఆర్ రావు విజయం సాధించారు. ఆ తర్వాత 1972 నుంచి 1983 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 1985లో టీడీపీకి చెందిన నర్సే గౌడ్ గెలిచారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీరా రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 1994లో టీడీపీకి చెందిన ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 1999 నుంచి 2009 వరకు వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
158
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
