పలాస నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. 2009 మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు ఒక్కోసారి గెలుపొందాయి. 2009కి ముందు ఈ ప్రాంతం సోంపేట నియోజకవర్గంలో ఉండేది. పలాస పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది జీడిపప్పు. శ్రీకాకుళం జిల్లాలో కొంత ప్రాంతం ఎక్కువుగా ఉండటంతో జీడిపప్పు ఎక్కువుగా సాగు చేస్తారు. పలాస జీడిపప్పు ప్రోసెసింగ్ యూనిట్లు ఉండటంతో నాణ్యమైన జీడిపప్పుకు ఈ ప్రాంతం పేరొందింది. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. పలాస నియోజకవర్గంలోనూ కాళింగ, మత్య్సకార ఓటర్లు ఎక్కవ. 1995 వరకు పంచాయతీగా ఉన్న పలాసను 1996లో దీన్ని నగరపంచాయతీగా గుర్తించారు. ఆదాయ వనరులు పెరగడం, జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని చుట్టుప్రక్కల గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో పలాసను మున్సిపాల్టీగా ఏర్పాటు చేసారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
