ఏపీలోని ప్రకాశం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలు ఒకటి. ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాల ప్రకారం మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువు అవుతోంది. శాతవాహనుల తర్వాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఇక 2019 ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నాటికి ఒంగోల్ నియోజకవర్గంలో 2,29,317 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ఒగోల్, కొత్తపట్నం అనే రెండు మండలాలు కలవు. డిలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1951లో ఒంగోల్ నియోజకవర్గం స్థాపించబడింది. ఒంగోల్ నియోజకవర్గంలో 1952 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. మొదటి సారిగా 1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐకి చెందిన కసుకూర్తి మాలకొండయ్య ఒంగోల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1955లో టంగుటూరి ప్రకాశం పంతులు(కాంగ్రెస్), 1957, 1962లో బొల్లినేని వెంకటలక్ష్మి నారాయణ (స్వతంత్ర), 1967లో సీఆర్ రెడ్డి(కాంగ్రెస్), 1972, 1978లో శృంగారపు జీవరత్నం నాయుడు (కాంగ్రెస్), 1983, 1985లో పొంగుపాటి కోటేశ్వరరావు(టీడీపీ), 1989లో బచ్చల బాలయ్య (కాంగ్రెస్), 1994లో ఈదర హరి బాబు(టీడీపీ), 1999, 2004, 2009 బాలినేని శ్రీనివాస్ రెడ్డి(కాంగ్రెస్), 2012లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి(వైసీపీ), 2014లో దామచర్ల జనార్దన్రావు(టీడీపీ), 2019లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి(వైసీపీ) గెలిచారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
