శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గం ఉంది. ఒడిషా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అందుకే ఇచ్ఛాపురాన్ని ఆంధ్ర ప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారంగా పిలుస్తారు. ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. 1951లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరిగ్గా.. 8 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 2004లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2019లో వైసీపీ గాలి బాగా వీచినప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. ఈ నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. 2లక్షల 47 వేల మందికి పైగా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ప్రధానంగా
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
