గురజాల.. పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గం. ఇది నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,68,469 మంది ఓటర్లు ఉన్నారు. 1955లో ఈ నియోజకవర్గం స్థాపించబడింది. ఇందులో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం అనే మండలాలు ఉన్నాయి. 1955లో కృషికర్ లోక్ పార్టీ నుంచి మండవ బాపయ్య చౌదరి, 1962, 1967లలో కాంగ్రెస్ నుంచి కొత్త వెంకటేశ్వర్లు, 1972లో సీపీఐ నుంచి మందపాటి నాగిరెడ్డి, 1978లో కాంగ్రెస్ నుంచి గడిపూడి మల్లికార్జున రావు, 1983లో టీడీపీ నుంచి జూలకంటి నాగిరెడ్డి, 1985లో టీడీపీ నుంచి ముత్యం అంకిరెడ్డి, 1989లో కాంగ్రెస్ నుంచి కవిటి వెంకట నర్సిరెడ్డి, 1994లో టీడీపీ నుంచి యరపతినేని శ్రీనివాసరావు, 1999, 2004లో కాంగ్రెస్ నుంచి జంగా కృష్ణ మూర్తి, 2009, 2014లో టీడీపీ నుంచి యరపతినేని శ్రీనివాసరావు, 2019లో వైసీపీ నుంచి కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాసు మహేశ్ రెడ్డి, టీడీపీ నుంచి యరపతినేని శ్రీనివాసరావు మరోసారి పోటీ పడనున్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
