గుంటూరు జిల్లా కేంద్రమే నియోజకవర్గంగా ఉంది. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైసీపీ నుంచి మహ్మద్ ముస్తఫా షేక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 2,29,830 మంది ఓటర్లు ఉన్నారు. 2008లో ఈ నియోజకవర్గం స్థాపించబడింది. ఇందులో గుంటూరు మండలం ఒకటే ఉంది. 1952లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ నుంచి నడింపల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో కాంగ్రెస్ నుంచి తెల్లాకుల జాలయ్య, 1962లో సీపీఐ నుంచి కనపర్తి నాగయ్య, 1967లో కాంగ్రెస్ నుంచి ఎస్.అంకమ్మ, 1972లో కాంగ్రెస్ నుంచి విజయ్ రామానుజం, 1978లో కాంగ్రెస్ నుంచి లింగంశెట్టి ఈశ్వరరావు, 1983లో టీడీపీ నుంచి ఉమరు కను, 1985, 1989లో కాంగ్రెస్ నుంచి మహ్మద్ జానీ, 1993, 1999లో టీడీపీ నుంచి జియావుద్దీన్, 2004లో కాంగ్రెస్ నుంచి షేక్ సుభానీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.2009లో కాంగ్రెస్ నుంచి షేక్ మస్తాన్ వలి, 2014, 2019లో వైసీపీ నుంచి మహ్మద్ ముస్తఫా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నూరి ఫాతిమా నిలబడగా.. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం టీడీపీకి వెళ్లింది. టీడీపీ నుంచి మహ్మద్ నజీర్ బరిలో ఉన్నారు.
95
2024
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
