నంద్యాల జిల్లాలో ప్రముఖ నియోజకవర్గం డోన్. నంద్యాల లోక్ సభ పరిధిలో గల ఏడు నియోజకవర్గాల్లో డోన్ ఒకటి. 1951 నియోజకవర్గల పునర్విభజనతో డోన్ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గంలో 2 లక్షల 19 వేల 678 మంది ఓటర్లు ఉన్నారు. 1952 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వెంకట్ శెట్టి కొట్రికే గెలుపొందారు. 1955లో కూడా స్వతంత్ర అభ్యర్థి బీపీ శేష రెడ్డి విజయం సాధించారు. ఆయన ప్రస్తుత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాత అనే సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
