Share News

రోడ్డుకు మరమ్మతు చేయించిన ఎస్‌ఐ

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:10 PM

జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో నుంచి జాతీయ రహదా రి 44 పొగాకు కంపెనీకి వెళ్లే దారి గుండ గుంత లు అధికంగా ఉండటంతో ఎస్‌ఐ రవి గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేయించారు.

రోడ్డుకు మరమ్మతు చేయించిన ఎస్‌ఐ
గుంతలరోడ్డుపై కాంక్రీట్‌ పోయిస్తున్న ఎస్‌ఐ రవి

ఇటిక్యాల జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో నుంచి జాతీయ రహదా రి 44 పొగాకు కంపెనీకి వెళ్లే దారి గుండ గుంత లు అధికంగా ఉండటంతో వాహనాదారులు ఇ బ్బందులు పడుతున్నరని సోమవారం ఎస్‌ఐ రవి గుంతలను కాంక్రీట్‌తో పూడ్చివేయించారు. ముఖ్యంగా గ్రామ సమీపంలో మోకాలిలోతు గుంతలు ఉన్నాయి. వాటిని పూడ్చేందుకు ఒకేచో ట టిప్పర్‌ కాంక్రీట్‌ వేయించి జేసీబీతో చదును చేయించారు. రోడ్డు పనులు చేయిస్తున్న ఎస్‌ఐని చూసి గ్రామస్థులు, వాహనాదారులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. కార్యక్రమంలో ఏ ఎస్‌ఐ సుధాకర్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 11:10 PM