Share News

వివాన్‌ జోడీకి కాంస్యం

ABN , Publish Date - May 11 , 2026 | 02:22 AM

షాట్‌గన్‌ వరల్డ్‌ కప్‌ను భారత్‌ ఒక్క పతకంతో ముగించింది. పోటీల చివరి రోజైన ఆదివారం జరిగిన...

వివాన్‌ జోడీకి కాంస్యం

అల్మాటి (కజకిస్థాన్‌): షాట్‌గన్‌ వరల్డ్‌ కప్‌ను భారత్‌ ఒక్క పతకంతో ముగించింది. పోటీల చివరి రోజైన ఆదివారం జరిగిన ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో నీరూ ధండా/వివాన్‌ కపూర్‌ ద్వయం కాంస్యం సాధించింది. తైపీ స్వర్ణం, ఇటలీ రజతం నెగ్గాయి.

ఇవి కూడా చదవండి:

రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

Updated Date - May 11 , 2026 | 02:22 AM