Share News

వరల్డ్‌ టీమ్‌ స్నూకర్‌ ఫైనల్లో భారత్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:26 AM

వరల్డ్‌ టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో...

వరల్డ్‌ టీమ్‌ స్నూకర్‌ ఫైనల్లో భారత్‌

గువాంగ్డాంగ్‌ (చైనా): వరల్డ్‌ టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌ ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్‌ సారథ్యంలోని భారత్‌ 3-1తో డిఫెండింగ్‌ చాంప్‌ హాంకాంగ్‌ను చిత్తుచేసింది.

ఇవీ చదవండి:

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఐపీఎల్ 2027 షెడ్యూల్‌లో మార్పు!

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

Updated Date - Jun 19 , 2026 | 05:26 AM