జిమ్నాస్టిక్స్లో వైష్ణవికి పసిడి
ABN , Publish Date - May 05 , 2026 | 05:34 AM
జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి వైష్ణవి వ్యాస్ స్వర్ణంతో మెరిసింది. భువనేశ్వర్లో జరిగిన...
జాతీయ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి వైష్ణవి వ్యాస్ స్వర్ణంతో మెరిసింది. భువనేశ్వర్లో జరిగిన ఈ పోటీల్లో టేబుల్ వాల్ట్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం దక్కించుకుంది. బ్యాలెన్సింగ్ బీమ్లో ఐదో స్థానం, ఆల్రౌండ్ విభాగంలో ఏడో స్థానం సాధించింది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ