Share News

వద్దని నఖ్వీకి ముందే చెప్పాం!

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:10 AM

పురుషుల జట్టు తరహాలోనే భారత మహి ళల టీమ్‌కూడా ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడు మొ హిసిన్‌ నఖ్వీ నుంచి ఆసియాకప్‌ను...

వద్దని నఖ్వీకి ముందే చెప్పాం!

  • బీసీసీఐ కార్యదర్శి సైకియా

న్యూఢిల్లీ: పురుషుల జట్టు తరహాలోనే భారత మహి ళల టీమ్‌కూడా ఆసియా క్రికెట్‌ మండలి అధ్యక్షుడు మొ హిసిన్‌ నఖ్వీ నుంచి ఆసియాకప్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. అయితే, ఈ విషయాన్ని ఓ రోజు ముందు గానే తెలియజేశామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకి యా తెలిపాడు. ‘టీమిండియాతో వ్యవహరించిన విధం గానే అమ్మాయిలతోనూ నడుచుకొంటే.. టోర్నీ ప్రదా నోత్స వానికి రాబోమని ఏసీసీకి ముందుగానే తెలియ జేశాం. కానీ, వారు తమ వైఖరిని మార్చుకోక పోవడంతో మాకు వేరే దారి లేకుండా పోయింద’ని సైకియా చెప్పాడు.

Updated Date - Sep 16 , 2026 | 05:10 AM