రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పులి సంచారం
ABN, Publish Date - Feb 05 , 2026 | 09:08 AM
రాజమండ్రి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో అటవీశాఖ అధికారులు పాదముద్రలను గుర్తిస్తున్నారు.
1/5
రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు.
2/5
స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు పాదముద్రలను గుర్తిస్తున్నారు.
3/5
పుణ్యక్షేత్రం గ్రామంలో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
4/5
గామన్ బ్రిడ్జికి కొంత దూరంలో ఉన్న తొర్రేడు గ్రామంలో ఆదివారం మూడు ఆవులను పులి చంపేసినట్టు అధికారులు గుర్తించారు.
5/5
ఒక దూడను అరటి తోటలోకి ఎత్తుకెళ్లి చంపి తినేసింది. దీంతో తొర్రేడు, పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
Updated at - Feb 05 , 2026 | 03:41 PM